ఢిల్లీ,జులై 3:భారతదేశంలో విద్యార్థులకు ఉపగ్రహ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించడానికి రంగం సిద్ధం చేసింది కేంద్ర సర్కారు. దేశీయ ఉపగ్రహాలన్నీ ఇస్రో ఆధీనంలో ఉన్నాయి. ఆయా సేవలను వినియోగించుకోవడానికి అనుమత�
ఢిల్లీ,జులై 2:ఉద్యోగులు మరో సంస్థలో చేరిన సమయంలో రెండు యూనివర్సల్ అకౌంట్ నంబర్స్(యుఏఎన్) ఉంటాయి. ఇంతకుముందు చేసిన ఉద్యోగంలో ఒక యుఏఎన్ తో పాటు, మరో కంపెనీలో చేరినప్పుడు కొత్తగా యుఏఎన్ ఉంటుంది. అయితే అలా
ఢిల్లీ, జులై 2: దేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఉడాన్ కరోనా సెకండ్ వేవ్ లో తమ వేదికపై కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్ విక్రయాలకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. సేఫ్టీమాస్కుల�
ముంబై,జులై 2: ప్రముఖ వస్త్ర సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్ కో లిమిటెడ్ తమ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ “ఔరెలియా” కోసం బాలీవుడ్ నటి అలియా భట్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నది. ఫ్యాషన్ ఐకాన్ గా పేరున్న
ముంబై,జులై 2:మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఎస్ఈబీఐ) ఉల్లంఘనలకు పాల్పడేవారి వివరాలు ఇచ్చిన వ్యక్తులకు ఇచ్చే మనీ ప్రైజ్ ను పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉ�
ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్�
ముంబై,జూన్ 30: కరోనా నేపథ్యంలో గతంలో క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో వారి బ్యాకు ఖాతా వివరాలను, కేవైసీ ప్రక్రియను అప్ డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. అప్పుడే ఎలాంటి సమస్య లే�
ఢిల్లీ,జూన్ 30:దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్ర అధ్యయన నివేదికను నీతీ ఆయోగ్ రిలీజ్ చేసింది. దీనివల్ల లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనాపై పటిష్టమైన విధాన రూపకల్పనలో సమాచారపరంగ
ఢిల్లీ,జూన్ 28: కోతిపిల్ల కోడిపిల్లను తనచేతిలోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుంచి తప్పించుకోనేందుకు ప్రయత్నిస్తుండగా కోతిపిల్ల ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంట�
ముంబై, జూన్ 28: ఐడీఎఫ్సీ బ్యాంక్ తాజాగా తమ కస్టమర్స్ కు డెబిట్ కార్డులపై క్యాష్బ్యాక్ అందిస్తున్నది. ఈ ఆఫర్ జూన్30వరకు అందుబాటులో ఉంటుంది. డెబిట్ కార్డు ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్లపై 10శాతం క్యాష్ బ్య
హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని
జేరుసలేం,జూన్ 28: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విటమిన్-“డీ”కి సంబంధం ఉందనడానికి మరోసారి ఆధారం లభించింది. ఇజ్రాయెల్ నిపుణుల తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. విటమిన్ “డీ “అధికంగ�
బెంగళూరు,జూన్ 28: కొవీసెల్ఫ్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ఫ్లిప్కార్ట్లోనూ మొదలయ్యాయి. 2 నుంచి18 ఏండ్ల వారికి కూడా పరీక్షలు చేయొచ్చు. ఇది ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కనీసం రెండు ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఈ యాంటీజ�
ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. �
తిరువనంతపురం,జూన్ 26: కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అనేక రంగాలు కుదేలయాయి. దీంతో లక్షలాదిమంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ బ్యాంక్ సరికొత్త �