న్యూఢిల్లీ: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ డాటాకు నిపుణుల కమిటీ ఆమోదం లభించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ డాటా ప్రకారం.. మూడో దశ ట్రయల్స్లో 25,800 వలంటీర్లపై కొవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యం కనబరిచి
ముంబై: గతేడాది సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసులో ముంబై పోలీసులు రెండో చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీప్ అర్ణబ్ గోస్వామిని నిందితుడిగా పేర�
ఢిల్లీ ,జూన్ 22: కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించగలిగితే కోవిడ్ వైరస్ థర్డ్ వేవ్ను అడ్డుకోవచ్చని నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.
ఢిల్లీ ,జూన్ 22: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) నుంచి అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. (హెచ్ఐబీవీ) సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిం�
ఢిల్లీ ,జూన్ 22: జూన్ 24న జరిగే టాయికథాన్-2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించనున్నారు. ఆట వస్తువులను, ఆటలకు సంబంధించిన ఆలోచనలను వివిధ సమూహాల ద్వారా �
ఢిల్లీ ,జూన్ 22: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) యూజర్లకు శుభవార్త అందించింది. తమ వినియోగదారులకు నూతనంగా 4జీ ప్లాన్స్ ప్రకటించింది. అవేంటంటే..? రూ.499 ధరకు ప్రీపెయిడ్ ప్లాన్… �
హైదరాబాద్, జూన్ 21: భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ వేదిక ఉడాన్ సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడ�
ఢిల్లీ ,జూన్ 21: దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకుపెరుగుతున్నాయంటే…? పెట్రోల్, డీజిల
ఢిల్లీ ,జూన్ 21: దేశంలో గతకొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డీజిల్ ధర పలుచోట్ల రూ.100 చేరుకుంది. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్య�
ఢిల్లీ ,జూన్ 20: ఇరాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహిమ్ రైసీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ద్వారా అభినందనలు తెలియజేస్తూ… “ఇస్లామిక్ రిప�
ఢిల్లీ,జూన్ 19: ప్రముఖ వాహనతయారీ సంస్థ యమహా భారత మార్కెట్లోకి సరికొత్త వాహనాలను విడుదల చేసింది.’ ఎఫ్జెడ్-ఎక్స్’ పేరుతో ఒక బైక్ ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర(ఎక్స్షోరూమ్) రూ. 1.16 లక్షలు. యమహా కంపెనీ ఈ �
ఢిల్లీ,జూన్ 19: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఖచ్చితంగా అమలు జరిగితే వచ్చే మూడేండ్లలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు 50శాతం తగ్గుతుందని కేంద్ర ర�
ఢిల్లీ ,జూన్ 19:2021సంవత్సరానికిగాను క్రీడా పురస్కారాల నామినేషన్లు,దరఖాస్తులు ఆహ్వానిస్తూ గత నెల 20న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 21వరకు ఉన్న దరఖాస్తుల గడువు తేదీని జూన్ 28వ త
ఢిల్లీ ,జూన్ 19:భారత్, భూటాన్ దేశాలు పర్యావరణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశాయి. భారతదేశం తరఫున కేంద్ర అటవీశాఖ