బ్లాక్ ఫంగస్ డ్రగ్స్పై పన్ను లేదు ఆక్సిజన్, పల్స్ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లపై 5 శాతానికి అంబులెన్స్లపై జీఎస్టీ 12 శాతానికి న్యూఢిల్లీ, జూన్ 12: కొవిడ్-19 కోసం ఉపయోగించే పలు అత్యవసరాలపై జీఎస్ట�
ముంబై, జూన్ 12: దేశీ శ్రీమంతుల్లో ద్వితీయస్థానంలో వున్న గౌతమ్ అదాని తాజాగా సిమెంటు వ్యాపారంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే విద్యుత్, ఇన్ఫ్రా, రేవులు, విమానయాన రంగాల్లో గణనీయమైన మార్కెట్ వాటా సాధించిన అదా
ఢిల్లీ,జూన్ 12:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) శ్రీనగర్ లోని ఖోన్మోహ్ వద్ద 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని17 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసింది. పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా దీనికి నిధులు సమకూర
ఢిల్లీ,జూన్ 12:యుద్ధ కార్యకలాపాల చరిత్రల సంకలనం,ప్రచురణపై విధానాన్ని రక్షణ శాఖ రాజనాథ్ సింగ్ఆమోదించారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని సర్వీసులు,ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, అస్సాం రైఫిల్స్ , ఇండియన్ కోస్ట్ గా�
ముంబై ,జూన్ 12: జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరో విలాసవంతమైన కార్ ను తయారుచేసింది. దీనిని ‘మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ ‘పేరుతో మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్ల�
ఢిల్లీ,జూన్ 11: గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు కేంద్ర రవాణాశాఖ తప్పనిసరి నియమావళిని జారీ చేసింది. ఈ నియమ నిబంధనలు జులై 1వతేదీ నుంచి అమలులోకి వస్తాయి. అటువంటి కేంద్రాలలో నమోద�
ఢిల్లీ ,జూన్ 11: ‘ఖాదీ ప్రకృతిక్ పెయింట్’ పేరుతో మోసపూరితంగా పెయింట్లను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్న ఘజియాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని తక్షణం తన కార్యకలాపాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించి�
ఢిల్లీ ,జూన్ 11: ప్రముఖ అర్థశాస్త్రవేత్త, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రాధామోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.‘‘ప్రొఫెసర్ రాధామోహన్ గారు వ్యవసాయం పట్ల, ప్రత్యేకించి దీర్ఘకాాలి�
హైదరాబాద్, జూన్ 9: భారతదేశంలో అతిపెద్ద కిచెన్ అప్లయెన్సెస్ బ్రాండ్ టీటీకె ప్రెస్టిజ్ స్వచ్ఛ్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ను హైదరాబాద్లో విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత సులభం
ఢిల్లీ ,జూన్ 9:పర్యావరణానికి హాని కలిగించనిఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్నిక్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్ర�
న్యూఢిల్లీ, జూన్ 8: కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. అనూప్ చంద్ర 1984 బ్యాచ్ ఉత్తర�
ఢిల్లీ ,జూన్ 8: కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వారి ఇళ్లలోనే రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ” మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం ‘ కార్యక్రమాన్ని పిరమల్ ఫౌండేషన్ తో కలసి నీతీ ఆయోగ్ ప్రారంభించి
ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖర�