ఢిల్లీ, మే 30: మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని ఆరు లక్షలనుంచి 7 లక్షలకు పెంచింది కేంద్ర కార్మిక శాఖ. కార్మికుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరేలా కేంద్ర కార్మిక శ�
ఢిల్లీ, మే 30: కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో తమ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కార్మికుల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రిత్వ శాఖ ప�
హైదరాబాద్ ,మే 30: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ శాలరీ అకౌంట్స్ను ఆఫర్ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ �
ఢిల్లీ ,మే 30: కోవిడ్ బారినపడి మరణించినవారి కుటుంబాలు చక్కని జీవన ప్రమాణాలతో, గౌరవప్రదంగా జీవించడానికి కేంద్ర ప్రభుత్వం సాయపడుతుంది. ఈ మేరకు చనిపోయిన ఉద్యోగులకు వర్తించే ‘ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ’ (ఈఎ
ఢిల్లీ ,మే 30: దేశంలో కొవిడ్ ప్రభావంతో చిన్నారులకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా; సంరక్షణ, భద్రత అవసరమైన పిల్లల కోసం “బాల్ స్వరాజ్ (కొవిడ్ సంరక్షణ లింక్)” పేరుతో ఓ ఆన్లైన్ ట్రాకింగ్ పోర్�
కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సంక్షేమానికి కేంద్రం చర్యలు విద్యాభ్యాసం పూర్తిగా ఉచితమే 18 ఏండ్లు రాగానే రూ.10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ 18-23 ఏండ్ల వరకు ప్రతి నెలా ైస్టెపెండ్ 23 ఏండ్లు వచ్చా�
మీ ఇగోను సంతృప్తి పర్చటానికి కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటా మా సీఎస్ బదిలీ ఉత్తర్వులను నిలిపివేయండి ప్రధాని మోదీని ఉద్దేశించి మమత వ్యాఖ్యలు కోల్కతా, మే 29: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత
అహ్మదాబాద్, మే 29: గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ జైడస్ క్యాడిలా మరో ఘనతను సాధించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన జెన�
ఢిల్లీ, మే 29: దేశంలో రోజుకు 3లక్షల50వేల రెమ్డెసివిర్ వయల్స్ ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. 2021 ఏప్రిల్ 11వ తేదీనాటికి దేశంలో రోజుకి కేవలం 33,000 రెమ్�
ఢిల్లీ, మే 29: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా జారీ చేసిన ఆదేశాలు.. బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలను ఏ మాత్రం అమలు చేయలేమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.
కొవాక్స్కు టీకాల కొరత సీరం నుంచి తగ్గిన సరఫరా ఐరాస, మే 28: భారత్లో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా రెండో దశ విపత్తు.. కొవాక్స్ కూటమికి వ్యాక్సిన్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిందని డబ్ల్యూహెచ్వో, గావి, యూనిసె
న్యూఢిల్లీ, మే 28: దేశవ్యాప్తంగా ఉన్న తమ దవాఖానల్లో జూన్ రెండో వారం నుంచి స్పుత్నిక్ వీ టీకాను వేస్తామని అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రకటించింది. టీకా ధర రూ.1,195 అని తెలిపింది. ‘టీకాకు 995 రూపాయలు. మిగతా 200
అలీగఢ్, మే 28: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో కల్తీ మద్యం తాగి శుక్రవారం 15 మంది చనిపోయారు. మరో 16 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలీగఢ్లోని కార్సియా గ్రామంలో లైసెన్సు ఉన్న ఓ వైన్ షాపులో ఈ కల్తీ మద్యాన్ని అమ�
ఢిల్లీ ,మే, 28: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ డైరెక్టరేట్ జనరల్, రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్ కుమార్ ఎన్సీసీ మొబైల్ శిక్షణ యాప్ 2.0’ను ఢిల్లీ లో ప్రారంభించారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో బయటకు వెళ్ల