ఢిల్లీ ,జూన్ 5: ప్రపంచంలోనే ‘అతిపెద్ద హరిత రైల్వే’గా దిశగా భారత రైల్వేలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా 2030లోగా “శూన్య కర్బన ఉద్గార” లక్ష్యం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాయి. ఈ మేరకు “పర్యావరణ హిత, సమర్
ఢిల్లీ ,జూన్ 4: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు. ఈ సందర్భం లో ప్రధాన మం�
ఢిల్లీ ,జూన్ 4: నేవీ అండ్ డిఫెన్స్ స్టాఫ్ జాయింట్ సెక్రటరీగా రియర్ అడ్మిరల్ కపిల్ మోహన్ ధిర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి ఆర్మీ ఆఫీసర్ ఈయన. అంతేకాదు పుణె, ఖడక్వాస్లాలోని �
ఢిల్లీ ,జూన్ 4: బ్రిక్స్ దేశాల సంప్రదాయ ఔషధ ఉత్పత్తుల ప్రామాణీకరణ నియంత్రణ స్థిరీకరణపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ వెబ్నార్ నిర్వహించింది. భారత్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ వెబినార్లో భారత్, చైనా, �
ఢిల్లీ ,జూన్ 4; సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ వాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ పూణే విమానాశ్రయం వాక్సిన్ పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నది. 2021 జనవరి 12వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు
ఢిల్లీ ,జూన్ 4: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ , ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఈఈపీఎఫ్ఎ) “హిసాబ్ కి కితాబ్” పేరుతో రూపొందించిన ఆరు లఘుచిత్రాలను ప్�
ఢిల్లీ ,జూన్ 4: కశ్మీర్ పర్యటనలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రక్షణ పరిస్థితులపై సైనికాధిపతి (సీవోఏఎస్) జనరల్ ఎం.ఎం.నరవణె సమీక్షించారు. ఉత్తర సైనికదళం కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ జోషి, చినార్ కార్ప్స్ కమ
ప్రచారం రాత్రివేళ హైవేపై ఓ వింత ఆకారం నడిచి వెళ్తున్న 30 సెకండ్ల వీడియో వైరల్ అయింది. అది గ్రహాంతరవాసి అని, దయ్యమని ప్రచారం హోరెత్తింది. ఆ దృశ్యాన్ని జార్ఖండ్లోని హజారీబాగ్లో గుర్తించి వీడియో తీశారని క
న్యూఢిల్లీ, జూన్ 3: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ని తయారుచేసేందుకు అనుమతి కోరుతూ డీసీజీఐకి పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దరఖాస్తు చేసింది. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్�
ఢిల్లీ ,జూన్ 3: దేశంలో కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించేందుకు సాంకేతిక సమాచారం, సిఫార్సులను అందించడానికి నిపుణుల బృందాన్ని నియమిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జార�
ఢిల్లీ ,జూన్ 3: దేశంలో త్వరలో 8 ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటు కానున్నాయి. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్టీఓ)లను ఏర్పాటు చేయడానికి భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) అమలుచేస్తున్న విధానాలను సరళీకృతం చ�
వృద్ధికి నిధులు పుష్కలం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూన్ 2: రికార్డుస్థాయిలో నిధులు సమీకరించిన నేపథ్యంలో తమ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు పటిష్ఠంగావుందని, తమ మూడు వ్యాపార విభాగలైన జియో, రిటైల్, ఆయిల్ టూ కె�
మే నెలలో 67 శాతం వృద్ధి న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ఏకంగా 67 శాతం వృద్ధిని సాధించ�
ముంబై, జూన్ 1: లక్షమందికి ఉచిత కొవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రూ.8 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలిపింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం తమవ�