నిర్వచించనున్న కేంద్ర హోంశాఖ కమిటీ ఐపీసీలో సంస్కరణలపై కసరత్తు న్యూఢిల్లీ, మే 26: భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)లో సంస్కరణలను సిఫారసు చేసేందుకు కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ మరో బాధ్యత కూడా చేపట్టనున్నద
న్యూఢిల్లీ, మే 26: జాతీయ రహదారులపై టోల్ప్లాజాల దగ్గర వాహనాల రద్దీని పూర్తిగా తగ్గించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఐఏ) బుధవారం పలు కీలక ఆదేశాలను జారీచేసింది. టోల్ గేట్ వద్ద ఒక వాహనం 10 స�
సర్వర్పై దుండగుల దాడి.. 45 లక్షల మంది డేటా లీక్ పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్ వివరాల్ని దొంగిలించిన నేరగాళ్లు న్యూఢిల్లీ, మే 21: దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన సిటా పీఎస్ఎస్ ప్
న్యూఢిల్లీ, మే 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం కుప్పకూలింది. దీంతో పైలట్, స్కాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించారు. ఈ దుర్ఘటన శుక్రవారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా పరిధిలో గల లాంగియానా ఖుర్ద�
వారు రక్షణ కోరితే కల్పించాలి పంజాబ్-హర్యానా హైకోర్టు చండీగఢ్, మే 21: చట్టబద్ధంగా వివాహం చేసుకొన్నవారికి లభించే అన్ని హక్కులు సహజీవనంలో ఉన్న జంటకు కూడా వర్తిస్తాయని పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పునిచ్చ
టన్నుకు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గింపు అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడంతో కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ, మే 20: అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండటంతో వాటి ఎగుమతులపై రాయితీని కేంద్రప్రభుత్వం తగ్గించింది.
Live in Relationship: సహజీవనం (లివ్ ఇన్ రిలేన్షిప్) పై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం అనే ఈ బంధం సామాజికంగా, నైతికంగా ఆమోదయోగ్యం కాదని
ఢిల్లీ ,మే 17: తయారీ రంగంలో మొట్టమొదటి పారిశ్రామిక బీ2బీ వాణిజ్య వేదికగా నిలువడం ద్వారా మోగ్లిక్స్ అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నది. ఈ కంపెనీ ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంపెనీగా తమ తాజా 120 మిలియన్ డాలర్
ఢిల్లీ,మే 12: స్పైస్ జెట్ విమానయాన సంస్థ మే17 తేదీ నుంచి తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ను ప్రారంభించనున్నట్టు స్పైస్ జెట్ ఎయిర్స్లైన్ వెల్లడించింది. ముందుగా కంపెనీ స్పాన్సర్ చేసిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను
ఢిల్లీ ,మే 12: కరోనాకష్టకాలంలో అగరుబత్తి రంగం స్థానికులకు జీవనోపాధి కల్పించనున్నది. కర్ర ఉత్పత్తి కోసం స్టిక్ తయారీ యూనిట్లను సమన్వయం చేయడానికి, ముడి పదార్థాల లభ్యత, యూనిట్ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, మా�
పనాజీ: కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరుగడంతో గోవా ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ల ఎగుమతిపై నిషేధం విధించింది. పరిశ్రమల కోసం ఉద్దేశించిన అక్సిజన్ను కూడా వైద్య సేవలకు వినియోగించాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ
కేరళ: సాధారణంగా సినిమా నటులు డైరెక్టర్ సీన్ వివరించగానే తమ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. క్షణాల్లో ఏ మూడ్లోకి అయినా వెళ్లిపోతారు. అందులో పెద్దగా వింతేమీ ఉండదు. కానీ, కొందరు సినిమా నటులు �
టీఆర్ఎస్తోనే సాగర్లో అభివృద్ధికి బాటలుభవిష్యత్ ప్రణాళికలను ముఖ్యమంత్రి వివరిస్తారు14 న సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభంటీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావునల్లగొండ ప్రతినిధి, ఏప్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. దాంతో ఆ 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�