ఢిల్లీ, జూన్ 2: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర
ముంబై ,జూన్ 2: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తన న్యూ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి రెడీ అవుత�
ఢిల్లీ ,జూన్ 2: కోవిడ్ -19 పై పోరాటంలో భారత ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ మొత్తం విధానంలో భాగంగా కేంద్రం మద్దతు ఇస్తున్నది. ఈ కృషిలో �
ఢిల్లీ ,జూన్ 2: వినియోగదారుడి అభిరుచికి తగిన విధంగా ఉంటేనే ఏ వస్తువైనా మార్కెట్ లో హిట్ అవుతుంది. ముఖ్యంగా వాహనదారులు వాహనాన్ని కొనేముందు దాని మైలేజ్, ఫీచర్స్ , వారంటీ వంటివి మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్
ఢిల్లీ ,జూన్ 2; కరోనా మహమ్మారి సమయంలో మహిళా ఉద్యోగులు.. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా, వాళ్లు ఇంటి నుంచి పని చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,కే
ఢిల్లీ ,జూన్ 2; అపెడ మత్స్య, పశుసంవర్ధక,పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ (ఎంఎఫ్ఎహెచ్డి) సహకారంతో దేశం నుంచి పాల ఉత్పత్తుల ఎగుమతుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశాలపై వెబినార్ ఇంటరాక్టివ్ సెషన్ను �
ముంబై, 1 జూన్: భారతదేశంలోని ఫుట్బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్ (ఎస్పీఎస్ఎన్) లో రెండు అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లైన UEFA యూరో 2020 ,కోపా అమెరికా 2021 �
ఢిల్లీ, జూన్ 1: ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ గా, వైస్ అడ్మిరల్ సందీప్ నైథానీ, ఎవిఎస్ఎం, విఎస్ఎంగా మంగళవారం ఛార్జి తీసుకున్నారు. పూణె ఖడకవస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందిన గ్రాడ్యుయేట్ అయ�
ఢిల్లీ ,జూన్ 1: ఈ-రవాణాను ప్రోత్సహించడానికి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్యాటరీ వాహనాల (బీవోఏ) నమోదు ధృవపత్రం (ఆర్సీ) జారీ చేయడానికి లేదా పునరుద్ధరణకు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకు
ఢిల్లీ ,జూన్ 1: పంజాబ్ విశ్వవిద్యాలయం తీసుకున్న చొరవతో చండీఘర్, పంజాబ్, ఉత్తరాఖండ్,హిమాచల్ ఆసుపత్రుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటుకానున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లను తయారు చేయడానికి అమెరికాకు చెందిన మోలే�
ఢిల్లీ, మే 30: మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని ఆరు లక్షలనుంచి 7 లక్షలకు పెంచింది కేంద్ర కార్మిక శాఖ. కార్మికుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరేలా కేంద్ర కార్మిక శ�
ఢిల్లీ, మే 30: కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య పెరగడంతో తమ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి కార్మికుల్లో ఏర్పడిన భయాందోళలను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రిత్వ శాఖ ప�
హైదరాబాద్ ,మే 30: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ శాలరీ అకౌంట్స్ను ఆఫర్ చేస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, కార్పోరేట్ �