ఢిల్లీ ,జూన్ 3: దేశంలో త్వరలో 8 ఫ్లయింగ్ ట్రైనింగ్ అకాడమీలు ఏర్పాటు కానున్నాయి. ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్టీఓ)లను ఏర్పాటు చేయడానికి భారత విమానాశ్రయాల సంస్థ( ఏఏఐ) అమలుచేస్తున్న విధానాలను సరళీకృతం చ�
వృద్ధికి నిధులు పుష్కలం: ముకేశ్ అంబానీ న్యూఢిల్లీ, జూన్ 2: రికార్డుస్థాయిలో నిధులు సమీకరించిన నేపథ్యంలో తమ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు పటిష్ఠంగావుందని, తమ మూడు వ్యాపార విభాగలైన జియో, రిటైల్, ఆయిల్ టూ కె�
మే నెలలో 67 శాతం వృద్ధి న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ఏకంగా 67 శాతం వృద్ధిని సాధించ�
ముంబై, జూన్ 1: లక్షమందికి ఉచిత కొవిడ్-19 వ్యాక్సిన్లు ఇచ్చేందుకు రూ.8 కోట్ల నిధులు కేటాయించినట్లు ఆభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలిపింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం తమవ�
ఢిల్లీ, జూన్ 2: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర
ముంబై ,జూన్ 2: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పుడు తన న్యూ జనరేషన్ ల్యాండ్ క్రూయిజర్ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి రెడీ అవుత�
ఢిల్లీ ,జూన్ 2: కోవిడ్ -19 పై పోరాటంలో భారత ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వ మొత్తం విధానంలో భాగంగా కేంద్రం మద్దతు ఇస్తున్నది. ఈ కృషిలో �
ఢిల్లీ ,జూన్ 2: వినియోగదారుడి అభిరుచికి తగిన విధంగా ఉంటేనే ఏ వస్తువైనా మార్కెట్ లో హిట్ అవుతుంది. ముఖ్యంగా వాహనదారులు వాహనాన్ని కొనేముందు దాని మైలేజ్, ఫీచర్స్ , వారంటీ వంటివి మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్
ఢిల్లీ ,జూన్ 2; కరోనా మహమ్మారి సమయంలో మహిళా ఉద్యోగులు.. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా, వాళ్లు ఇంటి నుంచి పని చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,కే
ఢిల్లీ ,జూన్ 2; అపెడ మత్స్య, పశుసంవర్ధక,పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ (ఎంఎఫ్ఎహెచ్డి) సహకారంతో దేశం నుంచి పాల ఉత్పత్తుల ఎగుమతుల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశాలపై వెబినార్ ఇంటరాక్టివ్ సెషన్ను �
ముంబై, 1 జూన్: భారతదేశంలోని ఫుట్బాల్ అభిమానులకు గుడ్ న్యూస్. సోనీ పిక్చర్స్ స్పోర్ట్స్ నెట్వర్క్ (ఎస్పీఎస్ఎన్) లో రెండు అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లైన UEFA యూరో 2020 ,కోపా అమెరికా 2021 �
ఢిల్లీ, జూన్ 1: ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ గా, వైస్ అడ్మిరల్ సందీప్ నైథానీ, ఎవిఎస్ఎం, విఎస్ఎంగా మంగళవారం ఛార్జి తీసుకున్నారు. పూణె ఖడకవస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందిన గ్రాడ్యుయేట్ అయ�
ఢిల్లీ ,జూన్ 1: ఈ-రవాణాను ప్రోత్సహించడానికి కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్యాటరీ వాహనాల (బీవోఏ) నమోదు ధృవపత్రం (ఆర్సీ) జారీ చేయడానికి లేదా పునరుద్ధరణకు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకు
ఢిల్లీ ,జూన్ 1: పంజాబ్ విశ్వవిద్యాలయం తీసుకున్న చొరవతో చండీఘర్, పంజాబ్, ఉత్తరాఖండ్,హిమాచల్ ఆసుపత్రుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్లు ఏర్పాటుకానున్నాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లను తయారు చేయడానికి అమెరికాకు చెందిన మోలే�