ఢిల్లీ,జూన్ 8: తూర్పు ప్రాంతం నుంచి వేరుశనగ ఎగుమతిని పెంచే అవకాశాలకు ఊతమిస్తూ, పశ్చిమ బంగాల్ నుంచి నేపాల్కు 24 మెట్రిక్ టన్నుల వేరుశనగను ఎగుమతి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా రైతుల నుంచి సేకరించిన పంటన�
ఢిల్లీ ,జూన్ 8: విశాఖలో తూర్పు నౌకాదళం(ఈఎన్సీ)కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సమక్షంలో,’322 డేగ ఫ్లైట్’ పేరుతో హెలికాప్టర్ల చేరిక కార్యక్రమం జరిగింది. దేశీయంగా అభివృద్ధి చ�
ఢిల్లీ ,జూన్ 8: దివ్యాంగ విద్యార్థులకు ఈ-కంటెంట్ ద్వారా సమగ్ర విద్యను అందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు.డిజిటల్, ఆన్ లైన్, దూరవిద�
ఢిల్లీ ,జూన్ 7:భారతదేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో జాతీయ రహదారి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. కేవలం రెండు నెలల్లో అంటే ఏప్రిల్-మే నెలలో
ఢిల్లీ ,జూన్ 7: కోవిడ్ పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారి ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించడం, టీకాలివ్వటం వంటి �
ముంబై ,జూన్ 6:ముంబై: డిజిటల్ చెల్లింపు కంపెనీ పేటీఎం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ చెల్ల
హైదరాబాద్ , జూన్ 6: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)30వ ఫౌండేషన్ డే పురస్కరించుకుని12 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)లను అదనంగా యాడ్ చేయడానికి ఇటీవలనే అనుమతులు పొందామని, త్వరలోనే వ
ఢిల్లీ , జూన్ 6: లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సి.ఎస్.ఐ.ఆర్. ఇండియా కరోనా చికిత్స కోసం యాంటీ-హెల్మినిటిక్ ఔషధం “నిక్లోసమైడ్” రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. ఆసుపత్�
ఢిల్లీ , జూన్ 6: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారతీయ రైల్వేసంస్థ ఎంతో కృషి చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ను అందించడంలో రైల్వేసంస్థ తమదైన శైలిలో సేవలందిస్తున్నది. ఆక్సిజన
ముంబై ,జూన్ 6: భారత భారతవిదేశీ నిల్వలు రికార్డ్ స్థాయిని దాటాయి. మే 28వ తేదీతో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 59,816 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.43.60 లక్షల కో�
ఢిల్లీ ,జూన్ 6: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ 2019-20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2019-20 విడుదలకు ఆమోదం తెలిపారు. పాఠశాల విద్యారంగంలో మార్పు తెచ్చేంద�
ఆదాయపు పన్ను శాఖ న్యూఢిల్లీ, జూన్5: మరింత సరళంగా వుండేలా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను (www.incometax. gov.in) జూన్ 7న ప్రారంభిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. రిఫండ్లు త్వరితంగా జారీఅయ్యేందుకు ఐటీ రిటర్న్లను �
ఢిల్లీ ,జూన్ 5: కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహారత్న హోదా సంస్థ ‘పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్’ (పవర్గ్రిడ్)రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లా�
ఢిల్లీ ,జూన్ 5: కోవిడ్ సెకండ్ వేవ్ పై పోరాటానికి, తమ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు స్నేహితుల ఆరోగ్య భద్రత కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న సిపిఎస్యు అయిన ఎన్టిపిసి, తమ కార్యాలయాలున�