మహారాష్ట్ర పోలీసుల ధ్రువీకరణ గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు కొత్త గూడెం క్రైం, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి తీవ్ర న
భగత్సింగ్ వేషంలోఅబీర్ వీడియో వైరల్ ఇంఫాల్: ‘నీకున్న బలంతో జీవితాన్ని గడుపు, నీ నిర్జీవమైన శరీరాన్ని మోసేది ఇతరులు’.. భగత్సింగ్ వేషంకట్టిన ఆరేండ్ల అబీర్ త్రిపాఠి పలికిన మాటలు ఇవి. శనివారం మణిపూర్
న్యూఢిల్లీ: ఇక నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద ఈఎంఐపై ఏదైనా కొంటే అదనపు ఛార్జీల్ని భరించాల్సిందే. రిటైల్ అవుట్లెట్స్, ఈ-కామర్స్ వెబ్సైట్లో వస్తూత్పత్తుల్ని కొని, ఆ కొనుగోలును నెలసరి సమాన వాయిదా �
డిజిటల్ కరెన్సీపై ప్రధాని సమీక్ష న్యూఢిల్లీ, నవంబర్ 13: క్రిప్టోకరెన్సీపై అధిక లాభాల ఆశచూపి యువతను మభ్యపట్టే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కరెన్సీ ద్వారా మనీలాండరింగ్,
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులు, బలగాల మధ్య 10 గంటలపాటు భీకర కాల్పులు మృతుల్లో బీమా కోరేగావ్ కేసులో నిందితుడు మిలింద్ తేల్తుంబ్డే ! నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు కొత్తగూడెం క
ఢిల్లీలో కాలుష్యం కట్టడికి సుప్రీంకోర్టు ప్రతిపాదన కాలుష్యానికి రైతుల్ని నిందించడం ఫ్యాషనైపోయింది వాహనాలు, పటాకులు, పరిశ్రమలు కారణం కాదా? ఇది అత్యవసర పరిస్థితి.. తక్షణ చర్యలు చేపట్టండి కేంద్రం, ఢిల్లీ స
న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వివిధ హైకోర్టుల్లో కొత్తగా 110 మందికి పైగా జడ్జిలు నియమితులయ్యారు. 2016లో రికార్డు స్థాయిలో ఒకే ఏడాదిలో 126 మంది హైకోర్టు జడ్జిలను నియమించారు. ఈ రికార్డును ఈ ఏడాది తిర
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత విలువైన క్రిప్టో ప్లాట్ఫామ్ కాయిన్స్విచ్ కుబేర్ భారతీయులకు డబ్బు సంపాదించేందుకు మద్ధతు ఇచ్చే నిరంతర ప్రయత్నాల్లో బాలీవుడ్ సూపర్స్టార్ రణవీర్ సింగ్తో కలిసి కొత్త వాణి
నందిగామ : నందిగామ మండలం నర్సప్పగూడ, ఈదులపల్లి గ్రామాల్లో బుధవారం నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి అధికారులు, లబ్ధిదారులను అడి�
మంత్రి కుమారుడు, అతని సన్నిహితులపై చర్యలు తీసుకోండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు యూపీ లాయర్ల లేఖ కాంగ్రెస్ నేత ప్రియాంకతో పాటు మరో 10 మంది అరెస్టు రైతులకు బాసటగా ఢిల్లీ, పంజాబ్, యూపీలో నిరసన�
సేవల్లో అంతరాయంపై ఫేస్బుక్ ప్రకటన 52 వేల కోట్లు తరిగిపోయిన జుకర్బర్గ్ సంపద న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి సుమారు 6 గంటలపాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతర
ముంబై: మహారాష్ట్రలోని ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని ఈ నెల 7 నుంచి తిరిగి తెరువనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండటంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు దాదాపు 15,000 మంది భక్తులకు దర్శనం కల్పి
వాణిజ్య సిలిండర్పై రూ. 43 వడ్డింపు పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెంపు ఐదు రాష్ర్టాల్లో సెంచరీకొట్టిన డీజిల్ న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్పై తాజాగా రూ.