వ్యాక్సిన్ పంపిణీలో రికార్డు న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతవారం ఒక్కరోజులోనే కోటిమందికిపైగా టీకాలు వేసి రికార్డు నెలకొల్పగా, తాజాగా ఆ రికార్డును తిరగ�
హైదరాబాద్ : ప్రపంచ అగ్రగామి వజ్రాల కంపెనీ డి బీర్స్ మూడు రోజుల పాటు జరిగిన10వ వార్షిక ఫోరమ్ లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. డి బీర్స్ ఫరెవర్ మార్క్ రీబ్రాండ్, ఫరెవర్ మార్క్ అవంతి కలెక్షన్, ఆరిజిన్ ప్రో�
న్యూఢిల్లీ, ఆగస్టు 26: కొత్త ఓటర్లను చేరువకావడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కొత్తగా నమోదైన ఓటర్లకు ఇకపై ఓటర్ ఐడీకార్డుతోపాటు ఈసీ నుంచి ఒక లేఖను కూడా పంపనున్నారు. కేంద్ర ఎన
ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు లైంగికదాడులు, బలవంతపు శృంగారానికి సంబంధించిన కేసుల్లో పలు రాష్ట్ర హైకోర్టులు ఇటీవలి కాలంలో వెలువరించిన తీర్పులు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా మారిటల్ రేప్ను నేరంగా పరిగణ�
రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా సీజేగా రికార్డు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో హైకోర్టు జడ్జిలు శుక్ర
హైదరాబాద్ : ఓ వ్యక్తి ఆర్ధిక ఆరోగ్యాన్ని క్రెడిట్ స్కోర్తో కనుగొంటారు. క్రెడిట్ రేటింగ్ కంపెనీలు అందించే మూడు అంకెల సంఖ్య ఇది. రుణగ్రహీతల క్రెడిట్ యోగ్యతను వారి క్రెడిట్ చరిత్ర ఆధారంగా కంపెనీలు గు
ముంబై , జూలై : ప్రముఖ టూవీలర్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ యమహా భారత్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పై దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్ధలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. �
హైదరాబాద్, జూలై: సమగ్రమైన రివర్శ్ లాజిస్టిక్స్ పరిష్కారాలను అందించడంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన, మునిచ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రివర్శ్ లాజిస్టిక్స్ గ్రూప్ (ఆర్ఎల్జీ)కు అన�
చెన్నై ,జూలై :పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారులు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 33ఏండ్ల భాస్కరన్ కేవలం రూ.20,000 ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు �
ఢిల్లీ ,జూలై : ఇన్ కమ్ టాక్స్ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరిన్ని సడలింపులిచ్చింది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఫారం 15CA / 15CBని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించా�
ఢిల్లీ, జూలై : దేశంలో మరికొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుచేసేందుకు టాటా పవర్ సంస్థ ముందుకొచ్చింది. అందులోభాగంగా టాటా పవర్ ,హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్�
Adhaar Card Photo: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏ పని జరుగాలన్నా ఇప్పుడు ఆధార్కార్డును తప్పనిసరిగా చూపించాల్సిందే. అయితే, ఆధార్కార్డుపై దిగిన ఫొటోలు
ఢిల్లీ, జూలై :’జేఎస్డబ్ల్యూ సిమెంట్’లో వాటాను ‘సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ లిమిటెడ్’ కొనుగోలు చేయడానికి సంబంధించి మార్గం సుగమమైంది. అందుకు ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా&