అధ్యక్షుడిగా మోహిత్ జైన్ ఎన్నిక హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) డిప్యూటీ ప్రెసిడెంట్గా కె.రాజప్రసాద్రెడ్డి (అడ్వైర్టెజింగ్ అండ్ మార్కెటింగ్
అమ్మాయిల కనీస వివాహ వయసు మూడేండ్లు పెంపు అబ్బాయిలతో సమానంగా 21 ఏండ్లకే అమ్మాయిల పెండ్లి కీలక ప్రతిపాదనను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం! శీతాకాల సమావేశాల్లోనే బిల్లు తీసుకురానున్న కేంద్రం న్యూఢిల్లీ, డిస�
చండీగఢ్: భార్య అనుమతి లేకుండా ఆమెతో జరిగే సెల్ఫోన్ సంభాషణను భర్త రికార్డు చేయటం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించటమే అని పంజాబ్-హర్యానా హైకోర్టు పేర్కొన్నది. విడాకుల కేసు విచారణలో భాగంగా.. ఇలాంటి ఆధార�
పాట్నా: బీహార్కు ప్రత్యేక హోదా అవసరం లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత రేణుదేవి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ‘ప్రత్యేక హోదా వలన రాష్ర్�
మధ్యప్రదేశ్లో అసంపూర్ణంగా ఇండ్ల నిర్మాణం భోపాల్, డిసెంబర్ 13: ప్రధానమంత్రి అవాస్ యోజన(పీఎంఏవై) పథకం విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రచార అర్భాటాలకు పోతున్నది. ఇండ్ల నిర్మాణంతో పేదలకు �
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఈ ఏడాది టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా స్పేస్ఎక్స్, టెస్లా మోటార్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఎంపికయ్యారు. ‘సొంత ఇల్లు లేని, ఇటీవలి కాలంలో తన ఆస్తులను అమ్ముకొంటున్న ప్రపంచంలోనే అత్యంత
ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా జేఎన్టీయూహెచ్లో మెగా జాబ్ ఫెయిర్ ఈ నెల 18,19 తేదీల్లో నిర్వహణ కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 12: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీక�
తన చివరి సందేశంలో రావత్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం ఆయన ఆ సందే
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా
తగ్గిన సిమెంట్ ధరలు | సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు.