జేవార్: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ఉత్తరప్రదేశ్లోని జేవార్లో నిర్మించనున్నారు. గురువారం ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. 1,330 ఎకరాల్లో నిర్మించనున్న ఈ విమానాశ్రయానికి నోయిడా ఇంటర్నేషన�
న్యూఢిల్లీ: సిక్కు వర్గాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు ఢిల్లీ అసెంబ్లీకి చెందిన శాంతి, సామరస్య కమిటీ సమన్లు జారీ చేసింది. సిక్కు వర్గానికి చెందిన�
హైదరాబాద్, నవంబర్ 20: అన్ని రకాల ఎలర్జీలకు 50 శాతంపైగా డిస్కౌంట్ రేట్లపై పరీక్షలు జరుపుతామని అంజాన్ పాథ్ లాబ్స్ తెలిపింది. తెలంగాణ, ఏపీలో ఉన్న తమ కలెక్షన్ సెంటర్లలో ఎలర్జీ పరీక్షలకు నవంబర్ 22 వరకు తగ్
విజయవంతంగా కోలుకున్న గుజరాత్ మహిళ దాహోద్ (గుజరాత్), నవంబర్ 20: గుజరాత్లోని దాహోద్ పట్టణానికి చెందిన ఒక మహిళ కరోనాతో ఏకంగా 202 రోజులు పోరాడి విజయవంతంగా కోలుకొని తిరిగి ఇంటికి చేరారు. దాదాపు ఏడు నెలల పాటు
కొవిన్లో కొత్త సదుపాయం న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర ఆరోగ్య శాఖ కొవిన్ పోర్టల్లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేయించుకొన్నారా లేదా అనేది ఆ వ్యక్తి రిజిస�
నేరుగా తాకాడా లేదా అన్నది ప్రధానం కాదు బాంబే హైకోర్టు ఇచ్చిన ‘స్కిన్ టు స్కిన్’ తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు కోర్టులు సందిగ్ధత సృష్టించరాదని హితవు న్యూఢిల్లీ, నవంబర్ 18: ‘బాధితురాలి శరీరాన్ని
భారత్లో ఎక్కువ మంది వాడుతున్న పాస్వర్డ్ ‘password’ సాధారణ పాస్వర్డ్లతో సైబర్ దాడుల ముప్పు నార్డ్పాస్ సంస్థ హెచ్చరిక న్యూఢిల్లీ, నవంబర్ 18 : ప్రస్తుత టెక్ యుగంలో ఈమెయిల్ నుంచి ఆన్లైన్ బ్యాంకింగ్�
హైదరాబాద్ : పోస్టాఫీస్ రీకరింగ్ డిపాజిట్(ఆర్డీ)అకౌంట్ ద్వారా చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, అధిక వడ్డీ రేటుతో మంచి రిటర్న్స్ పొందవచ్చు. మీరు కనీసం రూ.100మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్�
పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్లు ప్రతిసారీ ఏడాదిచొప్పున పెంచేందుకు వీలు ప్రస్తుతం డైరెక్టర్స్ పదవీకాలం రెండేండ్లే సంస్థలను దుర్వినియోగం చేసేందుకే: ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప�
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి: సీజేఐ జస్టిస్ రమణ న్యూఢిల్లీ: కోర్టు తీర్పులు సమాజంపై విశేష ప్రభావం చూపిస్తాయని, అవి సరళంగా, స్పష్టంగా, సాధారణ భాషలో ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
కోల్కతా: ఫొటోలో కనిపిస్తున్న నల్ల చిరుత పేరు ‘సాయ’. బెంగాల్లోని బుక్సా టైగర్ రిజర్వ్లో ఉండేది. 2018 నుంచి ఇది కనిపించకుండాపోయింది. ఏమైపోయిందోనని అధికారులు, జంతుప్రేమికులు ఆందోళనచెందారు. కాలం గడిచింది. �
శాఖల పనితీరు మెరుగు కోసం విభజన న్యూఢిల్లీ: పరిపాలనలో పారదర్శకత, మంత్రిత్వ శాఖల పనితీరు మెరుగుపర్చడం కోసం మోదీ సర్కారు అన్ని వర్గాల నుంచి సూచనలను తీసుకోవాలని, ప్రాజెక్టులపై పర్యవేక్షణకు టెక్నాలజీని విన�