పలు మెట్రో నగరాల్లో విజృంభణ బీఏ.2 కేసులూ గణనీయంగానే.. ఇన్సాకాగ్ నిపుణుల వెల్లడి దిగివస్తున్న ఆర్-నాట్ విలువ 14 రోజుల్లో దేశంలో పీక్ స్టేజ్ ఐఐటీ మద్రాస్ పరిశోధకుల అంచనా న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో ఒమిక్
పంజాబ్ చరిత్రలో ఇదే తొలిసారి గతంలో కాంగ్రెస్ వర్సెస్ అకాలీదళ్ ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్గత పోరు అకాలీదళ్ పట్ల రైతుల ఆగ్రహం ప్రచారంలో దూసుకెళ్తున్న ఆప్ ప్రభావం చూపని అమరిందర్ సాగు చట్టాలతో ఎన్న�
కేపీ మౌర్యకు చేదు అనుభవం సిరాథులో అడ్డుకొన్న ప్రజలు మౌర్యకు వ్యతిరేకంగా నినాదాలు ఇక్కడి నుంచే పోటీలో బీజేపీ నేత యూపీ బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్బై లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో ఎమ్మెల్యే
బీహార్లో ఘటన.. విచక్షణారహితంగా దాడి మంత్రి కొడుకును చితకబాదిన గ్రామస్థులు పాట్నా, జనవరి 23: తమ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారన్న కోపంతో బీహార్లో బీజేపీ నేత, టూరిజం మంత్రి నారాయణ ప్రసాద్ కొడుకు బబ్లూ పిల్�
లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీచేస్తున్నప్పటికీ, ఎన్నికల అనంతరం అవసరమైతే రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్వాదీతో పొత్తుకు సిద్ధంగానే ఉన�
మీటింగ్లకు ఫోన్లు తేవొద్దు ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ: సమాచార భద్రత, మార్పిడి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కీలకమైన సమాచారాన్ని, డాక్యుమెంట్లను ఒకరి ను�
న్యూఢిల్లీ, జనవరి 23: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేటు వద్ద దీన్ని ఏర్పా�
ఐఐటీల సంయుక్త బృందం అభివృద్ధి ఆన్బోర్డ్ చార్జర్ల ధర తగ్గే చాన్స్ ఎలక్ట్రిక్ వాహన ధరల్లోనూ తగ్గుదల న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ కోసం వేర్వేరు ఐఐటీలకు చెందిన పరిశోధకులు కొత్త సాంకే�
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ సరిహద్దు వెంట తమ భూభాగంలో ఒక బాలుడిని గుర్తించామంటూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆదివారం భారత సైన్యానికి సమాచారం ఇచ్చింది. అతన్ని త్వరలో భారత్కు అప్పగిస్తామని
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఓడిపోతామన్న భయంతో ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చ�
న్యూఢిల్లీ, జనవరి 19: బడికివెళ్తున్న పిల్లలు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేదాకా చాలా మంది తల్లిదండ్రులు లోలోపల ఆందోళన పడుతుంటారు. పిల్లల భద్రత గురించి, ఎక్కడైనా తప్పిపోతారేమో అని భయపడతారు. అలాంటి వారికోసమే
హైదరాబాద్ : సుపరిపాలనను ప్రోత్సహించడానికి, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీ పీఆ�
న్యూఢిల్లీ, జనవరి 14: ఢిల్లీలోని ఘాజీపూర్ మార్కెట్లో శుక్రవారం బాంబు(ఐఈడీ) కలకలం రేగింది. పూల మార్కెట్లోని ఓ బ్యాగులో బాంబు కనిపించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు బాంబును అక్కడి నుంచి తరలించి వేరే చో�
ముసాయిదాకు గడ్కరీ ఆమోదం న్యూఢిల్లీ, జనవరి 14: వాహనదారుల భద్రత పెంచే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. త్వరలో అమలులోకి రానున్న ఈ నిబంధనకు
హైదరాబాద్: ఇండియా లార్జెస్ట్ లెర్కింగ్ ప్లాట్ ఫామ్ అన్అకాడమీ తమ నాలుగో ఎడిషన్ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష-అన్అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీ�