న్యూఢిల్లీ, జనవరి 23: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా గేటు వద్ద దీన్ని ఏర్పా�
ఐఐటీల సంయుక్త బృందం అభివృద్ధి ఆన్బోర్డ్ చార్జర్ల ధర తగ్గే చాన్స్ ఎలక్ట్రిక్ వాహన ధరల్లోనూ తగ్గుదల న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ కోసం వేర్వేరు ఐఐటీలకు చెందిన పరిశోధకులు కొత్త సాంకే�
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ సరిహద్దు వెంట తమ భూభాగంలో ఒక బాలుడిని గుర్తించామంటూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆదివారం భారత సైన్యానికి సమాచారం ఇచ్చింది. అతన్ని త్వరలో భారత్కు అప్పగిస్తామని
ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఓడిపోతామన్న భయంతో ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తేల్చ�
న్యూఢిల్లీ, జనవరి 19: బడికివెళ్తున్న పిల్లలు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేదాకా చాలా మంది తల్లిదండ్రులు లోలోపల ఆందోళన పడుతుంటారు. పిల్లల భద్రత గురించి, ఎక్కడైనా తప్పిపోతారేమో అని భయపడతారు. అలాంటి వారికోసమే
హైదరాబాద్ : సుపరిపాలనను ప్రోత్సహించడానికి, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీ పీఆ�
న్యూఢిల్లీ, జనవరి 14: ఢిల్లీలోని ఘాజీపూర్ మార్కెట్లో శుక్రవారం బాంబు(ఐఈడీ) కలకలం రేగింది. పూల మార్కెట్లోని ఓ బ్యాగులో బాంబు కనిపించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు బాంబును అక్కడి నుంచి తరలించి వేరే చో�
ముసాయిదాకు గడ్కరీ ఆమోదం న్యూఢిల్లీ, జనవరి 14: వాహనదారుల భద్రత పెంచే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నిరకాల కార్లలో 6 ఎయిర్ బ్యాగులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. త్వరలో అమలులోకి రానున్న ఈ నిబంధనకు
హైదరాబాద్: ఇండియా లార్జెస్ట్ లెర్కింగ్ ప్లాట్ ఫామ్ అన్అకాడమీ తమ నాలుగో ఎడిషన్ జాతీయ ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష-అన్అకాడమీ ప్రోడిజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరీక్షలు జెఈఈ, నీ�
2021 national round up | ఈ ఏడాది దేశంలో పలు కీలక ఘటనలు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. దవాఖానల్లో ప్రాణవాయువు కూడా దొరకలేదు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు అలుపెరుగకుండా సాగించిన న
Omicron | కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా దేశంలో కేసుల్లో భారీ పెరుగుదల నమోదవుతుందని, ఒకట్రెండు రోజుల్లో ఈ దశ మొదలు కావొచ్చని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు అంచనా వేశారు. అయితే కేసుల
చండీగఢ్ స్థానిక ఎన్నికల గెలుపుతో జోరుమీదున్న ఆప్ ఇప్పటికే 88 మందితో అభ్యర్థుల జాబితా విడుదల అంతర్గత కుమ్ములాటలు, వలసలతో కాంగ్రెస్ కుదేలు బీజేపీకి తలనొప్పులుగా సాగుచట్టాలు, లఖింపూర్ అంశాలు రైతు నేతల
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఈ ఏడాదిని కూడా వదల్లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు, ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని వణికించాయి. అమెరికా సేనలు వైదొలగడంతో అఫ్గాన్లో తిరిగి తాలిబన�
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రెండు గర్భ సంచులతో పుట్టిన ఓ మహిళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ రెండు పిండాలు ఒకే గర్భసంచిలో కాక చెరో సంచిలో పెరిగాయి. అమెరికాలోని నెబ్రాస్కాలో ఈ అరుదైన ఘటన �