తన చివరి సందేశంలో రావత్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం ఆయన ఆ సందే
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం పలు రాష్ట్రాల్లో ధరలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా
తగ్గిన సిమెంట్ ధరలు | సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు.
పెద్దఅంబర్పేట : ఈ నెల 13న ఢిల్లీలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రోలర్ స్కేటింగ్ జాతీయస్థాయి పోటీలకు పెద్దఅంబర్పేట మున్సిపాల్లి 14వ వార్డుకు చెందిన రుతిజ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రం �
పొరపాటు జరిగిందన్న షా సైన్యం కాల్పులపై వివరణ చర్చకు విపక్షాల డిమాండ్ సభ నుంచి వాకౌట్ ఏఎఫ్ఎస్పీఏ రద్దుకు ఈశాన్య రాష్ర్టాల డిమాండ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 6: నాగాలాండ్లో కూలీలపై సైన్యం కాల్పుల ఘటనపై కే
బడ్జెట్ కేటాయింపులు ఘనం.. ఇచ్చే నిధులు అందులో సగం వ్యవసాయరంగంపై శీతకన్ను.. పైగా రాష్ర్టాలకు సలహాలు ఐదేండ్లుగా కేంద్రం ధోరణి ఇదే.. రైతులోకం అయోమయం! న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడప కూ�
భారత్తో సంబంధాలపై పుతిన్ మోదీతో శిఖరాగ్ర సమావేశం యూపీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఒప్పందం న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్ శక్తివంతమైన, స్నేహపూర్వక దేశమని, కాలపరీక్షకు నిలిచిన మిత్ర దేశమని రష్యా అధ్య�
మనిషి చేస్తున్న ప్రకృతి విధ్వంసం అంతా అందులో రికార్డు భవిష్యత్తు తరాలకు చెప్పేందుకే టాస్మేనియా తీరంలో నిర్మాణం న్యూఢిల్లీ, డిసెంబర్ 6: బ్లాక్ బాక్స్.. ఈ పేరు వినే ఉంటారు.. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు �
న్యూఢిల్లీ: భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ఓ ఉగ్రవాది అని, దాదాపు 700 మంది రైతుల మరణానికి ఆయనే కారణమని బీజేపీ నేత, మాజీ ఎంపీ హరినారాయణ్ రాజ్భర్ ఆరోపించారు. టికాయిత్పై కేసు నమోదు చేయాలని డ�
దేశంలో తొలిసారి పురుషుల కంటే అధికంగా స్త్రీలు 1000 మంది పురుషులకు 1020 మంది స్త్రీలు దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు 2015-16లో 2.2, 2019-21లో 2.0 రీప్లేస్మెంట్ రేటు కంటే తక్కువగా నమోదు న్యూఢిల్లీ, నవంబర్ 25: అవును.. ఆమె గె�
ముంబై, నవంబర్ 25: భారత సముద్ర తీర ప్రాంత భద్రత మరింత బలోపేతం కానున్నది. మరో ఆధునిక జలాంతర్గామి నేవీ అమ్ములపొదిలో చేరింది. ‘ఐఎన్ఎస్ వేలా’ సబ్మెరైన్ గురువారం ముంబై సముద్ర తీరంలో విధుల్లోకి చేరింది. భారత�
కమిటీని నియమించి.. 4 వారాల్లో నిర్ణయిస్తాం అప్పటి దాకా మెడికల్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, నవంబర్ 25: నీట్ పీజీ వైద్య కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగ
ఢిల్లీ సరిహద్దులకు తరలుతున్న వేలాది రైతులు చండీగఢ్, నవంబర్ 25: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న చారిత్రక మహోద్యమానికి శుక్రవారంతో ఏడాది పూర్తవుతున్నది. కేం�
మద్రాస్ హైకోర్టు చెన్నై, నవంబర్ 25: ఒక మతం నుంచి మరో మతానికి మారినప్పటికీ ఆ వ్యక్తి కులం మారదని, కాబట్టి మతం మారడాన్ని ఆధారంగా చేసుకొని కులాంతర వివాహ సర్టిఫికెట్ జారీ చేయకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు �