న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు కిలో కొకైన్ను క్యాప్సూల్స్(మాత్రలు) రూపంలో కడుపులో దాచుకొని దేశంలోకి ప్రవేశించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో బుధవ
దొంగతనం అంటగట్టి చిత్ర హింసలు లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో దారుణ, అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం అరోపణతో దళిత బాలికపై ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురి�
Modi Convoy | ప్రధాని మోదీ కాన్వాయ్లో ఉన్న ఈ కారు పేరు మెర్సిడెజ్-మేబ్యాచ్ ఎస్650. రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం చెప్పడానికి మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్కు వచ్చినప్పుడు తొలిసారి ఈ వాహనం
‘కొవిన్’లో అదనంగా స్లాట్ ఆధార్ లేకపోతే స్కూల్ ఐడీ చాలు ప్రస్తుతం పిల్లలకు కొవాగ్జినే టీకా కేంద్రాల్లోనూ బుకింగ్ కేంద్రం మార్గదర్శకాలు ప్రికాషన్ డోసుపైనా స్పష్టత రెండో డోసు వేసుకొన్న 9 నెలల తర్�
యూపీ ఎన్నికల్లో క్రియాశీలకంగా మారిన ఎస్పీ ఇదే సమయంలో వలసలతో కుదేలైన బీఎస్పీ మాయావతి పార్టీ ఓటు బ్యాంకు గంపగుత్తగా ఎస్పీకే! ఏబీపీ-సీవోటర్, విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇదే అఖిలేశ్ పార్టీ వైపునకే దళితులు, �
35కి 12 వార్డుల్లోనే గెలుపు ఆ పార్టీ మేయర్ ఓటమిపాలు అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆప్ చండీగఢ్, డిసెంబర్ 27: పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదు
రాయ్పూర్, డిసెంబర్ 27: ప్రముఖ మత గురువు కాళీచరణ్ మహారాజ్.. మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గాంధీని చంపినందుకు గాడ్సేకు సెల్యూట్’ అంటూ గాడ్సేను పొగిడారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ల�
బెంగళూరు, డిసెంబర్ 27: హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రతి గుడి వార్షిక లక్ష్యాలను పెట్టుకొని పూర్తి చేయాలని కర్ణాటక బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువ మోర్చా జాతీయ అధ�
ఆర్ఎన్ఏ చికిత్సతో బాధల నుంచి విముక్తి ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్స అనగానే గుర్తుకువచ్చేవి రేడియేషన్, కీమోథెరపీ. క్యాన్సర్ కణాలతోపాటే ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేసే ఈ బా
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: జనతాదళ్ (యునైటెడ్) రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బీహార్ నుంచి 7 సార్లు రాజ్యసభ
ఐటీఆర్, ఆధార్-పీఎఫ్ లింక్ తదితర అంశాలకు 31 డెడ్లైన్ న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నది. అయితే పలు కీలకమైన ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్రం నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ము
భారత ఉద్యోగార్థుల్లో 40 శాతం మందికి యూఎస్పైనే ఆసక్తి హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారతీయ ఉద్యోగార్థుల్లో ఎక్కువ మంది అమెరికా, కెనడా, యూకేలో ఉద్యోగాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ మూడు కాకుంటే �
పీఎంవో భేటీకి రావాలంటూ సీఈసీకి లేఖ విస్తుపోయిన ఎన్నికల సంఘం కమిషనర్లు అసహనంతోనే సమావేశానికి హాజరు! కేంద్రం వైఖరిని తప్పుబట్టిన మాజీ సీఈసీలు అలా పిలిచే అధికారం ప్రధానికి కూడా లేదని మండిపాటు.. ఈసీ స్వతంత్
మిస్ వరల్డ్ పోటీలు వాయిదా ముంబై, డిసెంబర్ 17: ప్రపంచ సుందరి-2021 అందాల పోటీలపై కొవిడ్ కోరలు చాచింది. ఈ పోటీల్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ సుందరి, మిస్ ఇండియా మానస వారణాసి సహా 17 మంది పోటీ�