కోల్కతా: పద్మశ్రీ అవార్డు ప్రకటనకు కేంద్రం చేసిన ఆఫర్ను తిరస్కరించినట్టు ప్రముఖ తబలా విద్వాంసుడు అనింద్యా చటర్జీ పేర్కొన్నారు. ఆ పురస్కారం అందుకొనే దశను తానెప్పుడో దాటిపోయానని, అందుకే అవార్డును సున్
ప్రెసిడెన్సీ బాడీగార్డ్ దళం (పీబీజీ)లో సేవలందించిన అశ్వరాజం ‘విరాట్’కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. వయసుమీద పడటంతో విరాట్ సేవలకు ముగింపు పలికినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆజాద్కు పద్మవిభూషణ్పై రెండుగా విడిపోయిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్కు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడంపై ఇప్పుడు ఆ కురువృద్ధ పార్టీలో రెండు రకాల స్పందనలు కనిపిస్తున్నాయి. �
తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన చెన్నై: త్వరలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ అఖిల భారత సమాఖ్య)ను ప్రారంభించి, జాతీయ స్థాయిలో ఫెడలరిజం, సామాజిక న్యాయ సూత్రాల సాధనకు కృషి చేస్తామని త
ఏఐఎస్లపై కేంద్రం డేగ కన్ను ఐపీఎస్, ఐఎఫ్ఎస్ డిప్యుటేషన్ రూల్స్కు కూడా తాజాగా సవరణలు 28లోగా స్పందించాలని రాష్ర్టాలపై ఒత్తిడి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు? తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ర్టాలు మ�
మహారాష్ట్రలో బీజేపీని మేం అట్టడుగుస్థాయి నుంచి అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లాం. బాబ్రీ ఘటన తర్వాత ఉత్తర భారతంలో శివసేన హవా కొనసాగింది. ఆ సమయంలో మేం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నికల్లో ఉత్తరాది రాష్ర్�
భవిష్యత్తు కోసం మిలీనియల్స్ వ్యూహాలు ‘క్యాషే’ ప్లాట్ఫాం తాజా సర్వే వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్ మానవుడి దైనందిన జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఈ మహమ్మారి నేర్పిన పాఠాలతో ప్రజల�
ఎయిమ్స్ శాస్త్రవేత్త సంజయ్రాయ్ న్యూఢిల్లీ, జనవరి 24: కొవిడ్ మహమ్మారి ఎండెమిక్ దశ వైపుగా సాగుతున్నదని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్త�
విపక్ష ఫ్రంట్తో సాధ్యమే కొత్త జాతీయ పార్టీ అవసరం లేదు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ న్యూఢిల్లీ, జనవరి 24: బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ క
కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకే పార్టీ ఉండాలన్న వాదనకు ప్రజల తిరస్కారం మొదట్లో కొన్ని రాష్ర్టాల్లో బీజేపీకి పట్టం ‘డబుల్ ఇంజిన్’ నినాదం ఓట్ల వ్యూహమేనని గ్రహిస్తున్న ఓటర్లు లోక్నీతి-సీడీఎస్ సర్వే వెల
జేబులో 10 రూపాయలైనా ఉన్నాయా? కార్ల షోరూమ్లో ఓ రైతుకు అవమానం గేలి చేసినవారిని ‘క్యాష్’తో కొట్టిన రైతన్న అన్నదాతకు మద్దతుగా ట్వీట్ల వర్షం బెంగళూరు, జనవరి 24: వేషభాషలను బట్టి ‘నువ్వేం కొంటావ్ పో’అని ఓ కార�
పార్టీకి 18 మంది నేతలు గుడ్బై గువాహటి, జనవరి 24: అస్సాంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 18 మంది నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. వీరికి అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా �
‘మా ఊర్లోకి బీజేపీ నేతలకు ప్రవేశం లేదు’ అని యూపీలోని షామ్లీ జిల్లా లయన్ గ్రామ ప్రజలు ఊరు ప్రారంభంలో బోర్డు పెట్టారు. తమ ఇంటి గేట్లకు, తలుపులకు కూడా ఇవే ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్య�
రామమందిర ప్రధాన పూజారి అయోధ్య, జనవరి 24: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి అదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయకపోవడమే మంచిదైందని రామమందిరం ప్రధాన పూజారి అచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇక్కడ ఆయన త�