భవిష్యత్తు కోసం మిలీనియల్స్ వ్యూహాలు ‘క్యాషే’ ప్లాట్ఫాం తాజా సర్వే వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్ మానవుడి దైనందిన జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ఈ మహమ్మారి నేర్పిన పాఠాలతో ప్రజల�
ఎయిమ్స్ శాస్త్రవేత్త సంజయ్రాయ్ న్యూఢిల్లీ, జనవరి 24: కొవిడ్ మహమ్మారి ఎండెమిక్ దశ వైపుగా సాగుతున్నదని ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్త�
విపక్ష ఫ్రంట్తో సాధ్యమే కొత్త జాతీయ పార్టీ అవసరం లేదు ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ న్యూఢిల్లీ, జనవరి 24: బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ క
కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకే పార్టీ ఉండాలన్న వాదనకు ప్రజల తిరస్కారం మొదట్లో కొన్ని రాష్ర్టాల్లో బీజేపీకి పట్టం ‘డబుల్ ఇంజిన్’ నినాదం ఓట్ల వ్యూహమేనని గ్రహిస్తున్న ఓటర్లు లోక్నీతి-సీడీఎస్ సర్వే వెల
జేబులో 10 రూపాయలైనా ఉన్నాయా? కార్ల షోరూమ్లో ఓ రైతుకు అవమానం గేలి చేసినవారిని ‘క్యాష్’తో కొట్టిన రైతన్న అన్నదాతకు మద్దతుగా ట్వీట్ల వర్షం బెంగళూరు, జనవరి 24: వేషభాషలను బట్టి ‘నువ్వేం కొంటావ్ పో’అని ఓ కార�
పార్టీకి 18 మంది నేతలు గుడ్బై గువాహటి, జనవరి 24: అస్సాంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 18 మంది నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. వీరికి అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా �
‘మా ఊర్లోకి బీజేపీ నేతలకు ప్రవేశం లేదు’ అని యూపీలోని షామ్లీ జిల్లా లయన్ గ్రామ ప్రజలు ఊరు ప్రారంభంలో బోర్డు పెట్టారు. తమ ఇంటి గేట్లకు, తలుపులకు కూడా ఇవే ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్య�
రామమందిర ప్రధాన పూజారి అయోధ్య, జనవరి 24: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి అదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయకపోవడమే మంచిదైందని రామమందిరం ప్రధాన పూజారి అచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. ఇక్కడ ఆయన త�
పలు మెట్రో నగరాల్లో విజృంభణ బీఏ.2 కేసులూ గణనీయంగానే.. ఇన్సాకాగ్ నిపుణుల వెల్లడి దిగివస్తున్న ఆర్-నాట్ విలువ 14 రోజుల్లో దేశంలో పీక్ స్టేజ్ ఐఐటీ మద్రాస్ పరిశోధకుల అంచనా న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలో ఒమిక్
పంజాబ్ చరిత్రలో ఇదే తొలిసారి గతంలో కాంగ్రెస్ వర్సెస్ అకాలీదళ్ ఇప్పుడు కాంగ్రెస్లో అంతర్గత పోరు అకాలీదళ్ పట్ల రైతుల ఆగ్రహం ప్రచారంలో దూసుకెళ్తున్న ఆప్ ప్రభావం చూపని అమరిందర్ సాగు చట్టాలతో ఎన్న�
కేపీ మౌర్యకు చేదు అనుభవం సిరాథులో అడ్డుకొన్న ప్రజలు మౌర్యకు వ్యతిరేకంగా నినాదాలు ఇక్కడి నుంచే పోటీలో బీజేపీ నేత యూపీ బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్బై లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో ఎమ్మెల్యే
బీహార్లో ఘటన.. విచక్షణారహితంగా దాడి మంత్రి కొడుకును చితకబాదిన గ్రామస్థులు పాట్నా, జనవరి 23: తమ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారన్న కోపంతో బీహార్లో బీజేపీ నేత, టూరిజం మంత్రి నారాయణ ప్రసాద్ కొడుకు బబ్లూ పిల్�
లక్నో, జనవరి 23: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీచేస్తున్నప్పటికీ, ఎన్నికల అనంతరం అవసరమైతే రాష్ట్రంలో బీజేపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న సమాజ్వాదీతో పొత్తుకు సిద్ధంగానే ఉన�
మీటింగ్లకు ఫోన్లు తేవొద్దు ఉద్యోగులకు కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ: సమాచార భద్రత, మార్పిడి కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు కీలకమైన సమాచారాన్ని, డాక్యుమెంట్లను ఒకరి ను�