న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఈ ఏడాదిని కూడా వదల్లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మహమ్మారికి బలయ్యారు. మరోవైపు, ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని వణికించాయి. అమెరికా సేనలు వైదొలగడంతో అఫ్గాన్లో తిరిగి తాలిబన�
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రెండు గర్భ సంచులతో పుట్టిన ఓ మహిళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ రెండు పిండాలు ఒకే గర్భసంచిలో కాక చెరో సంచిలో పెరిగాయి. అమెరికాలోని నెబ్రాస్కాలో ఈ అరుదైన ఘటన �
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు కిలో కొకైన్ను క్యాప్సూల్స్(మాత్రలు) రూపంలో కడుపులో దాచుకొని దేశంలోకి ప్రవేశించిన ఓ మహిళను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో బుధవ
దొంగతనం అంటగట్టి చిత్ర హింసలు లక్నో: ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో దారుణ, అమానవీయ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం అరోపణతో దళిత బాలికపై ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురి�
Modi Convoy | ప్రధాని మోదీ కాన్వాయ్లో ఉన్న ఈ కారు పేరు మెర్సిడెజ్-మేబ్యాచ్ ఎస్650. రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం చెప్పడానికి మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్కు వచ్చినప్పుడు తొలిసారి ఈ వాహనం
‘కొవిన్’లో అదనంగా స్లాట్ ఆధార్ లేకపోతే స్కూల్ ఐడీ చాలు ప్రస్తుతం పిల్లలకు కొవాగ్జినే టీకా కేంద్రాల్లోనూ బుకింగ్ కేంద్రం మార్గదర్శకాలు ప్రికాషన్ డోసుపైనా స్పష్టత రెండో డోసు వేసుకొన్న 9 నెలల తర్�
యూపీ ఎన్నికల్లో క్రియాశీలకంగా మారిన ఎస్పీ ఇదే సమయంలో వలసలతో కుదేలైన బీఎస్పీ మాయావతి పార్టీ ఓటు బ్యాంకు గంపగుత్తగా ఎస్పీకే! ఏబీపీ-సీవోటర్, విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇదే అఖిలేశ్ పార్టీ వైపునకే దళితులు, �
35కి 12 వార్డుల్లోనే గెలుపు ఆ పార్టీ మేయర్ ఓటమిపాలు అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆప్ చండీగఢ్, డిసెంబర్ 27: పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదు
రాయ్పూర్, డిసెంబర్ 27: ప్రముఖ మత గురువు కాళీచరణ్ మహారాజ్.. మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గాంధీని చంపినందుకు గాడ్సేకు సెల్యూట్’ అంటూ గాడ్సేను పొగిడారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ల�
బెంగళూరు, డిసెంబర్ 27: హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రతి గుడి వార్షిక లక్ష్యాలను పెట్టుకొని పూర్తి చేయాలని కర్ణాటక బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువ మోర్చా జాతీయ అధ�
ఆర్ఎన్ఏ చికిత్సతో బాధల నుంచి విముక్తి ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం న్యూఢిల్లీ: క్యాన్సర్ చికిత్స అనగానే గుర్తుకువచ్చేవి రేడియేషన్, కీమోథెరపీ. క్యాన్సర్ కణాలతోపాటే ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేసే ఈ బా
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: జనతాదళ్ (యునైటెడ్) రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మహేంద్రప్రసాద్ (81) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బీహార్ నుంచి 7 సార్లు రాజ్యసభ
ఐటీఆర్, ఆధార్-పీఎఫ్ లింక్ తదితర అంశాలకు 31 డెడ్లైన్ న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నది. అయితే పలు కీలకమైన ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్రం నిర్దేశించిన గడువు ఈ నెల 31తో ము