బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఆరోపణ లక్నో, జనవరి 28: హెలికాప్టర్ ప్రయాణానికి తనకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ అడ్డుకొన్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అఖిలేశ్ శుక్రవారం ఆరెల్డీ నేత జయం�
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రమైన సమస్య అని బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను విస్మరించడం.. దూదితో నిప్పును కప్పిపెట్టే ప్రయత్నం లాంటిదేనని మోదీ సర్కారుకు చురకలంటించారు
పాట్నా: రైల్వే పరీక్షల నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం బీహార్ బంద్ చేపట్టాయి. చాలా చోట్ల విద్యార్థులు రోడ్ల మీద టైర్లను తగులబెట్టారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొ�
న్యూఢిల్లీ, జనవరి 28: భారతీయ జనతాపార్టీ 2019-20 సంవత్సరానికి ప్రకటించిన ఆస్తుల విలువ రూ.4,847 కోట్లని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) ఒక నివేదికలో తెలిపింది. ఆస్తుల్లో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉం�
న్యూఢిల్లీ, జనవరి 28: పన్నెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జూలై 2021 సమావేశాల వరకే వారిపై చర్యలను తీసుకోవాలని, సెషన్ను దాట
కొవిడ్ గుర్తింపునకు కొత్త ఎక్స్రే టెక్నాలజీ జోధ్పూర్, జనవరి 28: కొవిడ్ను గుర్తించడానికి ఐఐటీ జోధ్పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక ఎక్స్-రే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇ
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యెడియూరప్ప మనుమరాలు డాక్టర్ సౌందర్య (30) అనుమానాస్పద స్థితిలో మరణించారు. శుక్రవారం బెంగళూరులోని వసంత్నగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఫ్యాన్కు వే�
బాంబే హైకోర్టు వ్యాఖ్య ముంబై, జనవరి 28: దానం చేయటానికి అమ్మాయి ఆస్తి కాదని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ తండ్రి తన కూతురును ఓ బాబాకు దానం చేసిన కేసులో పై విధంగా స్పందించింది. మహారాష్ట్రలోని జల్నా �
2,800 కోట్లతో ఒప్పందం న్యూఢిల్లీ, జనవరి 28: భారత్ తొలిసారిగా విదేశానికి బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్కు ఈ క్షిపణులను విక్రయించనుంది. ఇందుకు రెండు దేశాల మధ్య రూ.2,800 కోట్ల ఒప్పందం కుదిరి�
గణతంత్ర వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్ సంప్రదాయానికి చిహ్నమైన టోపీ, మణిపూర్ సంస్కృతిని ప్రతిబింబించే కండువాను వేసుకొని ప్రధానిమోదీ ప్రత్యేక వస్త్రధారణతో సంద డి చేశారు. టోపీపై బ్రహ్మకమలం గుర్తు ఉన్నది.
రాజ్పథ్లో ఆకట్టుకొన్న సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచిన యుద్ధ విమానాల విన్యాసాలు కొవిడ్ నేపథ్యంలో 5 వేల మందికే అనుమతి రెండోసారీ విదేశీ అతిథి లేకుండానే వేడుకలు న్యూఢిల్లీ, జనవరి 26: దేశవ్యాప్తంగా 73వ గ
బీజేపీ ఆహ్వానాన్ని తిప్పికొట్టిన ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి న్యూఢిల్లీ, జనవరి 26: ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో కీలకంగా ఉండే జాట్ ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రీయ లోక్�