ఇన్నాళ్లూ స్మార్ట్ఫోన్ వినియోగదారులకే లభించిన డిజిటల్ లావాదేవీల సేవలు.. సాధారణ మొబైల్ వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్ ఫోన్ యూజర్లూ తమ మొబైల్ నుంచి డిజిటల్ లావాదేవీలను జరుపవచ్చు. రిజ
అది లేకనే కేంద్రంలో బీజేపీ అధికారం: మమత కోల్కతా, మార్చి 8: జాతీయ స్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్న
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్�
పార్లమెంటు రెండోవిడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలు కరోనా కారణంగా షిఫ్టు పద్ధతిలో పనిచేశాయి. అలాకాకుండా రెండో విడతలో ఎప్పటిలాగా సమాంతరంగా సమావేశమ�
కరోనా కారణంగా రెండేండ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విమానయాన మంత్రి సింధియా మంగళవారం తెలిపారు. విమ�
ఈ ఫొటో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ. ఆయన ముఖం స్పష్టంగా కనిపిస్తుండగా విడుదల చేసిన తొలి ఫొటో ఇది. పాక్ మసీదు పేలుళ్లు �
ఉత్తరప్రదేశ్లో రేపు చివరి విడుత పోలింగ్ పూర్వాంచల్ పరిధిలో 54 సీట్లకు ఎన్నికలు సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వారణాసిలో సీట్లు తగ్గుతాయని మోదీ భయం అక్కడే రెండు రోజులు మకాం.. విస్తృత ప�
ఉక్రెయిన్లో విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో విద్యార్థులు ఎక్కడె
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి శుక్రవారం నాడు 111మంది తెలంగాణ విద్యార్థులు శుక్రవారం ఢిల్లీ, ముంబైకి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శరత్ను ప్రత్యేకం�
న్యూఢిల్లీ: అన్నం లేదు. నీళ్లు లేవు. ఉన్నచోట ఉండలేరు. పారిపోదామంటే మార్గం లేదు. బస్సుల్లేవు. రైళ్లలో ఎక్కనివ్వరు. నడకే దిక్కు. ఎముకలు కొరికే చలి. రక్తం గడ్డ కట్టే చల్లటిగాలి. కానీ తప్పదు. బతికుండాలంటే చావుకు
ఉక్రెయిన్ నుంచి ముంబైకి 219మంది .. ఆపరేషన్ గంగ పేరుతో తరలింపు ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. 219 మంది
యూపీలో వివాహ వేడుకలో విషాదం మృతులంతా మహిళలే కుషినగర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ బావిలో పడి 13 మంది మరణించారు. కుషీనగర్లోని నెబువా న�
అప్పుల పాలై 16వేల మంది ఆత్మహత్య స్వయంగా వెల్లడించిన కేంద్రప్రభుత్వం ఇది నిరుద్యోగ ఎమర్జెన్సీ: రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల ఖాళీలు మూడేండ్లలోనే నిరుద్యోగంతో 9 వేల మంది బలవన్మరణం న్యూఢిల్�
చెన్నై: మనిషైనా, పశుపక్ష్యాదులైన బిడ్డపై కన్నతల్లికి ఉండే ప్రేమకు ఏదీ సాటిరాదు. తాను జన్మనిచ్చిన దూడను ఎత్తుకెళ్తున్నారని భావించిన ఓ ఆవు కారు వెనుకాల ఏకంగా రెండున్నర కిలోమీటర్లు పరుగెత్తింది. ఈ ఘటన తమిళ