ఒడిశాలోని బనాపూర్లో ఘటన భువనేశ్వర్, మార్చి 12: ఒడిశాలో ఓ ఎమ్మెల్యేను ప్రజలు చితకబాదారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. జనంపైకి కారును నడిపి 23 మందిని గాయపరచడమే ఇందుకు కారణం. ఈ ఘటన ఖుర్దా జిల్లాలోని బనాపూర్ ప
బెంగళూరు: దేశ ప్రయోజనాల కోసం లౌకిక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే మంచిదేనని జేడీఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘లౌకిక భావజాలం గల ప్రాంతీయ పార్ట�
హిమాలయ యోగిగా మాయచేసింది ఆనంద్ సుబ్రమణియనేనని కోర్టుకు సీబీఐ తెలిపింది. కో-లొకేషన్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ సుబ్రమణియన్ దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది.
హాల్మార్క్ గుర్తింపులేని బంగారు ఆభరణాల నాణ్యతను ఇకపై వినియోగదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) గుర్తింపు పొందిన ఏహెచ్సీ (అస్సేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్స్) కేంద్రాల్లో ప�
ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. ప్రత్యర్థి పార్టీలపై కేంద్రంలోని బీజేపీ తన మార్కు ప్రతాపాన్ని చూపిస్తున్నది. మహారాష్ట్రలో శివసేన మంత్రులు, నేతల సన్నిహితుల ఇండ్లపై ఐటీ సోదాలు చేయిస్త�
40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో హంగ్ ఏర్పడవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపో�
ఇన్నాళ్లూ స్మార్ట్ఫోన్ వినియోగదారులకే లభించిన డిజిటల్ లావాదేవీల సేవలు.. సాధారణ మొబైల్ వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్ ఫోన్ యూజర్లూ తమ మొబైల్ నుంచి డిజిటల్ లావాదేవీలను జరుపవచ్చు. రిజ
అది లేకనే కేంద్రంలో బీజేపీ అధికారం: మమత కోల్కతా, మార్చి 8: జాతీయ స్థాయిలో కొత్త కూటమి ఏర్పాటుపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉన్న
ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేలా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి మాట్లాడారు. ‘రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం క్రూడాయిల్పై పడుతున్�
పార్లమెంటు రెండోవిడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి విడతలో ఉభయ సభలు కరోనా కారణంగా షిఫ్టు పద్ధతిలో పనిచేశాయి. అలాకాకుండా రెండో విడతలో ఎప్పటిలాగా సమాంతరంగా సమావేశమ�
కరోనా కారణంగా రెండేండ్లుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విమానయాన మంత్రి సింధియా మంగళవారం తెలిపారు. విమ�
ఈ ఫొటో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ. ఆయన ముఖం స్పష్టంగా కనిపిస్తుండగా విడుదల చేసిన తొలి ఫొటో ఇది. పాక్ మసీదు పేలుళ్లు �
ఉత్తరప్రదేశ్లో రేపు చివరి విడుత పోలింగ్ పూర్వాంచల్ పరిధిలో 54 సీట్లకు ఎన్నికలు సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వారణాసిలో సీట్లు తగ్గుతాయని మోదీ భయం అక్కడే రెండు రోజులు మకాం.. విస్తృత ప�
ఉక్రెయిన్లో విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో విద్యార్థులు ఎక్కడె
హైదరాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి శుక్రవారం నాడు 111మంది తెలంగాణ విద్యార్థులు శుక్రవారం ఢిల్లీ, ముంబైకి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారి శరత్ను ప్రత్యేకం�