వీహెచ్పీ నేత వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఢిల్లీలోని కుతుబ్మినార్ ఒకప్పుడు విష్ణు స్తంభం అని, దాన్ని హిందూ రాజు కాలంలో విష్ణు ఆలయంపై నిర్మించారని వీహెచ్పీ నేత వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ‘మా వడ్లు కొనాలి’అని తెలంగాణ రైతులు పది రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టింపు లేదు. సమస్యలపై రైతులతో మాట్లాడాలన్న సోయి లేదు. అన్నదాతల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్న మాటలు యాది లేవు. మద�
అన్నింటిపై మేమే ఆదేశాలివ్వాలంటే ఎలా: సీజేఐ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే ‘లోక్సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్ ఎ
లఖింపూర్ నిందితుడు ఆశిష్ మిశ్రాకు ఉత్తరప్రదేశ్ సర్కారు వత్తాసు న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: లఖింపూర్ కేసు చాలా తీవ్రమైనదే అయినప్పటికీ నిందితుడు ఆశిష్ మిశ్రా ఎక్కడికీ పారిపోయే అవకాశం లేదని ఉత్తరప్రదేశ్
ప్రత్యర్థులను వేధించడంలో ఆరితేరిన బీజేపీ నేతలు ప్రశ్నించినవారిపైనా, వారి కుటుంబంపై నాదర్యాప్తు సంస్థల దాడులు భౌతిక దాడులకూ తెగబడుతున్న ఆ పార్టీ నేతలు బుల్డోజర్తో తొక్కిస్తామంటూ బహిరంగంగానే బెదిరిం�
కొత్త ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ పిడుగు ఏటీఎఫ్ కిలోలీటర్ ధర 2%పెంపు న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజునే గ్యాస్ బండ పడింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధ�
పోలీసులకు సీజేఐ జస్టిస్ రమణ సూచన దర్యాప్తు సంస్థల పర్యవేక్షణకు స్వతంత్ర సంస్థ అవసరమని వ్యాఖ్య న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రాజకీయ నాయకులతో సత్సంబంధాలు, విధి నిర్వహణలో రాజీతో పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వా
న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం ఇత పది రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై ర
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు న్యూఢిల్లీ, మార్చి 27: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 57 పైసలు, డీజిల్పై 59 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఆరు రోజుల్లో ఇది ఐదో సారి. ఆరు రోజుల్లో మొత్
పాట్నా, మార్చి 27: బీహార్ సీఎం నితీశ్కుమార్పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భక్తియార్పూర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు శిల్భధ్ర యాజీ నివాళి కార్యక్రమానికి హాజరైన సమయంలో యువకుడు స�
కేంద్రానికి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ లేఖ న్యూఢిల్లీ, మార్చి 26: రాష్ట్రంలో బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బకాయిలను చెల్లించాలని జార్ఖండ్ స�