చండీగఢ్, జూన్ 11: పంజాబ్ రవాణా శాఖ మంత్రి, ఆప్ నేత లాల్జీత్ సింగ్ భుల్లర్ కారు టాప్పై కూర్చుని ప్రయాణించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవు
న్యూఢిల్లీ, మే 27: కడుపులో 181 కొకైన్ క్యాప్సూల్స్ను దాచుకుని ఉగాండా నుంచి విమానంలో భారత్ చేరుకున్న ఇద్దరు మహిళలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరి కడుపులో ఉన్న కొ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 11, 12 తరగతుల చరిత్ర సిలబస్ నుంచి ఈ ఏడాది కీలక పాఠాలను తొలగించింది. ప్రజాస్వామ్యం, భారత్లో మొఘల్ పాలన, అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యు�
ఢిల్లీలో పెరుగుతున్న కేసులు లక్షణాలున్నా టెస్టులకు దూరం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా.. రోజువారీ కేసుల్లో పెరుగుదలను గమనిస్తే ఆ అవకాశం ఉందనే అనుమానం కలుగుతున్నది. ఢిల్లీ
20న నావికాదళంలోకి అధునాతన జలాంతర్గామి న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: మన సముద్ర జలాల వైపు చూడాలంటే శత్రుదేశాలు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వాగ�
వాషింగ్టన్, ఏప్రిల్ 15: ఇండియాకు ఎవరు హాని తలపెట్టాలని చూసినా వారిని వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాను ఉద్దేశించి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కోలో భ
ఏడు టెలిస్కోప్లతో జూన్లో ప్రొటోటైప్ 12 లక్షల సౌర కుటుంబాలపై పరిశోధనలు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించినట్టుగానే, అనంత విశ్వంలో భూగ్రహాన్ని పోలిన మరికొన్ని గ్రహాలు అక్కడక్కడ పరిభ్రమిస్తున్న
హిసార్, ఏప్రిల్ 15: రైతుల సమస్యలపై తాను పోరాడుతూనే ఉంటానని, ఈ పోరాటంలో తన పదవి పోయినా భయపడేది లేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నేను రైతు పక్షపాతి�
ప్రతిపక్షాలు ఏకం కావాలన్న మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ అణచివేత నుంచి దేశ ప్రజలను విముక్తం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కాంగ్రెస్ నేత మల్లిఖార్జ�
పెట్రోల్ ఫుల్ ట్యాంక్కు.. బైక్ పేలడానికి సంబంధం లేదు వాహనాల్లో పెట్రోల్, డీజిల్ను ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవద్దు. ఎండాకాలం కాబట్టి పేలిపోయే ప్రమాదం ఉంది. ట్యాంకుల్లో కొంత గాలి ఉండాలి. రోజుకు ఒక్క�
పండ్లు విసిరేసి, తోపుడు బండ్ల ధ్వంసం బెంగళూరు, ఏప్రిల్ 10: కర్ణాటకలో ధార్వాడ్ పట్టణంలోని హనుమాన్ ఆలయం బయట ముస్లిం చిరువ్యాపారులపై దాడి జరిగింది. శ్రీరామసేన హిందూత్వ సంస్థకి చెందిన వారిగా చెబుతున్న కొం�
వీహెచ్పీ నేత వ్యాఖ్యలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఢిల్లీలోని కుతుబ్మినార్ ఒకప్పుడు విష్ణు స్తంభం అని, దాన్ని హిందూ రాజు కాలంలో విష్ణు ఆలయంపై నిర్మించారని వీహెచ్పీ నేత వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ‘మా వడ్లు కొనాలి’అని తెలంగాణ రైతులు పది రోజులుగా ధర్నాలు చేస్తున్నా పట్టింపు లేదు. సమస్యలపై రైతులతో మాట్లాడాలన్న సోయి లేదు. అన్నదాతల ఆదాయాన్ని డబుల్ చేస్తామన్న మాటలు యాది లేవు. మద�