అసోంలో ఓ మదర్సాను అక్కడి ప్రభుత్వం కూల్చివేసింది. ఈ మదర్సా కూల్చివేతకు కారణం బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద గ్రూపుతో సంబంధాలు కలిగి ఉండటమే అని అధికారులు సెలవిస్తున్నారు. బుధవారం ఉదయం వరకు భవనం కూల్చివే�
అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శ్లాఘించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నార
పట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా సీఎం నితీష్తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు...
యాసిడ్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ ఎయిమ్స్కు తరలించి వైద్యం అందించాలని అధికారులను సీఎం సోరెన్...
ఒకటి రెండు రోజులపాటు మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా? అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది. తోటి సమాజం కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించలేదని, పండగలు ఉన్నందున...
వడోదర కేంద్రంగా గతి శక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటుకానున్నది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు వడోదర కేంద్రంగా ఉన్న నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ యూనివర�
చైనాలో చవకైన హైటెక్ రైలు విద్యుత్తు అవసరం లేనే లేదు అయస్కాంత శక్తితో ప్రయాణం గరిష్టంగా గంటకు 50 మైళ్ల వేగం ఇప్పటికే ప్రయోగ దశ విజయవంతం ట్రాక్కు టచ్ కాకుండా కొంచెం ఎత్తులో రయ్యిమంటూ దూసుకుపోయే మ్యాగ్�
యూఎస్ వీసా అపాయింట్ మెంట్కు ఏడాదిన్నర టైం అదే దారిలో కెనడా, యూకే, ఇతర దేశాలు ట్రావెల్ డిమాండ్, అప్లికేషన్ల పెరుగుదల వల్లే! న్యూఢిల్లీ, ఆగస్టు 18: అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకొంటున్నారా? మీరిప్పుడు వ
బీహార్లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు 8 నెలల పాటు దర్జాగా నడిపిన గ్యాంగ్ బాంకా, ఆగస్టు 18: శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారా..? అందులో హీరో డాక్టర్ కాకపోయినా ఓ నకిలీ దవాఖాన పెడుతాడు. అచ్చు దవాఖానలాగే స
ఎన్నికల నిబంధనలు సవరించిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటు రిజిస్టర్కు అవకాశం జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీల ఆగ్రహం శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వ�
ఇలాంటి కేసుల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రాథమికంగా నిలబడలేవు కేరళ జిల్లా కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు కోజికోడ్, ఆగస్టు 17: ఫిర్యాదుదారు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నప్పుడు.. వాళ్లు చేసే లైంగ
సీయూఈటీ పరీక్ష నిర్వహణలో ఎన్టీయే వైఫల్యం సాంకేతిక లోపంతో పలు చోట్ల పరీక్ష వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ �
ప్రయాణికులను మోసుకెళ్లగలిగే డ్రోన్ను మహారాష్ట్రలోని పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ డ్రోన్కు వరుణ అని పేరు పెట్టారు. భారత నావికా దళం కోసం తయారుచేసిన ఈ
హామీలు అమలు చేయకపోవడంపై కన్నెర్ర పంజాబ్, హర్యానాలో అన్నదాతల నిరసనలు రైలు పట్టాలపై బైఠాయింపు.. నిలిచిన సర్వీసులు చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల క�