ఇలాంటి కేసుల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రాథమికంగా నిలబడలేవు కేరళ జిల్లా కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు కోజికోడ్, ఆగస్టు 17: ఫిర్యాదుదారు లైంగికంగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నప్పుడు.. వాళ్లు చేసే లైంగ
సీయూఈటీ పరీక్ష నిర్వహణలో ఎన్టీయే వైఫల్యం సాంకేతిక లోపంతో పలు చోట్ల పరీక్ష వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ �
ప్రయాణికులను మోసుకెళ్లగలిగే డ్రోన్ను మహారాష్ట్రలోని పుణెకు చెందిన స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ డ్రోన్కు వరుణ అని పేరు పెట్టారు. భారత నావికా దళం కోసం తయారుచేసిన ఈ
హామీలు అమలు చేయకపోవడంపై కన్నెర్ర పంజాబ్, హర్యానాలో అన్నదాతల నిరసనలు రైలు పట్టాలపై బైఠాయింపు.. నిలిచిన సర్వీసులు చండీగఢ్, జూలై 31: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, రైతు అమరవీరుల క�
అలాంటి ప్రయత్నం ఏదైనా దేశాన్ని ముక్కలు చేస్తుంది: రాజన్ రాయ్పూర్, జూలై 31: ప్రజాస్వామ్యం, దాని వ్యవస్థలను బలోపేతం చేయడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యాన�
దేశవ్యాప్తంగా జిల్లాకోర్టుల్లో 4 కోట్ల పెండింగ్ కేసులు కోటి కేసులు ఐదేండ్లకుపైగా పెండింగ్లో లక్ష కేసులు మూడు దశాబ్దాలుగా కోర్టుల్లోనే న్యాయవ్యవస్థలో సిబ్బంది కొరతే కారణం ఉత్తరప్రదేశ్ కోర్టుల్లో అ
బీహార్వాసి బెల్పతి బాబా భోజనం ఇదే పాట్నా, జూలై 30: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు.. ఇదీ అలాంటిదే.. బీహార్లోని సారణ్ జిల్లాకు చెందిన సంత్ జైశ్రీరాం దాస్ 12 ఏండ్లుగా అన్నం తినడం లేదు. ఆకులు, పువ్వులు మ
న్యూఢిల్లీ, జూలై 29: పిల్లలు, యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పబ్జీ ఇండియన్ వెర్షన్ అయిన బీజీఎంఐపై కూడా కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంగా పబ్జీ స�
న్యూఢిల్లీ, జూలై 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ చివరికి సింహాలను అమ్మాలని చూస్తున్నది. అది కూడా బర్రెల కన్నా తక్కువ రేటుకు విక్రయించాలని భావిస్తున్నది. లాహోర్ సఫారీ జూలో 12 ఆఫ్రికన్�
రెండు దఫాలుగా విచారించిన అధికారులు నేడు మళ్లీ విచారణకు హాజరుకావాలని సూచన కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రదర్శనలు న్యూఢిల్లీ, జూన్ 13: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస�
మా పిల్లల్ని అనాథలు చేయకండి వెంటనే కశ్మీర్ నుంచి తరలించండి కేంద్రానికి కశ్మీరీ పండిట్ల డిమాండ్ జమ్ము, జూన్ 13: ‘మా రక్తాన్ని ధారపోసేందుకు, మా పిల్లలను అనాథలను చేసేందుకు, మా భార్యలను వితంతువులుగా మార్చే
అన్నదాతలు కేంద్రంపై తిరగబడతారు : సత్యపాల్ జైపూర్, జూన్ 13: పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం చట్టం తేకుంటే అన్నదాతలు మళ్లీ ఉద్యమబాట పడుతారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరిం�
ధూమపానం ప్రభావం కంటే ఎక్కువ న్యూయార్క్, జూన్ 13: ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న రోగుల్లో ధూమపానం కంటే నిద్రలేమి సమస్య తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. మంచి నిద్ర ఉన్నవారితో పోల్చుకుంటే క్రో�
మధ్యప్రదేశ్లో బయటపడిన శిలాజం న్యూఢిల్లీ, జూన్ 13: మధ్యప్రదేశ్లో ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం జరుపుతున్న తవ్వకాల్లో అరుదైన శిలాజం బయటపడింది. డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఇమిడి ఉన్న శిలాజం ధార్ జ�