దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో
2014లో ప్రధానిగా మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులకు దినాం లిట్మస్ టెస్టుగానే గడుస్తున్నది. తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అ
మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి స్వాధీనంలోకి వెళ్లలేదు. మన దేశానికి చెందిన ఒక్క ఆర్మీ పోస్టు కూడా చైనా ఆధీనంలోకి వెళ్లలేదు. మన భూభాగంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేరు. ఆ విధంగా త్రివిధ దళ
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్మార్ట్ క్లాస్' పథకం అటకెక్కింది. పలు జిల్లాల్లో విద్యుత్తు కోతలతో పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం నిరర్థకంగా మారింది. సాంకేతిక అభివృద్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో రైలు వస్తుందని తెలియడానికి, పట్టాలు దాటి వెళ్లకుండా ఉండేందుకు రైల్వే సిబ్బంది గేటు వేశారు. ఓ రిక్షా కార్మికుడు పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అంతలోనే రైలు దూసు�
Suicides Prevention | చిన్న చిన్న విషయాలకు ఇవాళ ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. పనికిరాని అంశాల కోసం నిండు జీవితాన్ని ముగిస్తున్నారు. జీవితం జీవించడానికి కానీ.. ఆత్మహత్యలు చేసుకుని...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ మధ్య బట్టల యుద్ధం నడుస్తున్నది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఖరీదైన టీ షర్ట్ ధరించారు. దీంతో ‘రాహుల్ రూ.41 వేల విలువైన తెల్లని
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కృత్రిమ చక్కెరలను తీసుకుంటే హృద్రోగ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. కూల్డ్రింక్స్లో వాడే ఆస్పర్టేమ్, ఏస్సల్ఫేమ్ పొటాషియం, సుక్రలోజ్ వంటి కృత్రిమ చక్
లైవ్ సర్టిఫికెట్ ఇవ్వండి ఏడాదిగా ఓ వృద్ధుడి పోరాటం బీజేపీ పాలిత యూపీలో ఘోరం షాజాహాన్పూర్ (యూపీ), సెప్టెంబర్ 4: ప్రాణాలతో ఉన్న వ్యక్తి తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి కూడా బీజేపీ పాలిత ఉత్తరప్�
Cyrus mistry | టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. పాల్ఘర్లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. సూర్య నదిపై ఉన్న వంతెనపై...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కండ్లలో కారం కొట్టి ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దుండగులు పేటీఎం ద్వారా చేసిన రూ.100 ట్
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ నేతలు బైఠాయించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై చర్యలు తీసుకోవాలంటూ వారు...
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని పాటియాలా కోర్టు ఆదేశించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితుర�