జంతువుల హక్కులను కాపాడుతూ వాటి పట్ల ప్రేమను చూపాలన్న ఉద్దేశంతో ఏటా అక్టోబర్ 4 వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినం నిర్వహిస్తున్నారు. జంతువుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతు సంరక్షణ అవసరాలు...
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో రాజకీయ పార్టీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కి ఎలాంటి సంబంధాలు లేవని తేలింది. ఈ విషయాన్ని భారత ముఖ్య ఎన్నికల కమిష�
72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు.
కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ శ్రేణుల అతిపై కన్నడ అనుకూల సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోని పక్షంలో...
పీఎఫ్ఐ సంస్థపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పీఎఫ్ఐ సంస్థకు చెందిన మూడు కార్యాలయాలను సీజ్ చేశారు. అలాగే, పీఎఫ్ఐ నిర్వాహకులపై ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పీఎఫ్ఐ సంస్థపై...
దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అమ్మవారిని పూజిస్తున్నారు. పెద్ద పెద్ద వేదికలను ఏర్పాటు చేసి కనకదుర్గ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అయితే, కోల్కతాలో ఏర్పాటు చేస
విమానాశ్రయం నుంచి కుటుంబసమేతంగా బయటకు వస్తున్న శ్రీరాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ను ఓ మహిళ చూసింది. వెంటనే వెళ్లి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఇన్నేండ్లయినా రామాయణ్ రాముడికి..
గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గార్బా ఈవెంట్లో పాల్గొనేందుకు రాజ్కోట్ వచ్చిన కేజ్రీవాల్పై.. ఆగంతకుడు..
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా..దేశం అభివృద్ధి చెందినా.. ప్రజలు మాత్రం నిరుపేదలుగ�
జైళ్లో ఒక రాత్రి గడపాలనుకుంటున్నారా? జైలు శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? జాతక సమస్యనుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉత్తరాఖండ్కు వెళ్లండి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ము కశ్మీర్తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్ ఇన్సర్