Indian Airforce | భారత వాయుసేన జవాన్లు ఇకపై కొత్త డ్రెస్లో కనిపించనున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ రైజింగ్ డే సందర్భంగా చండీగఢ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ కొత్త డ్రెస్ను విడుదల చేశారు. అన్ని వాతావారణాలను తట్ట
Tamilnadu Tragedy | తమిళనాడులో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో 11 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. వీరంతా వివేకానంద సేవాలయ నిర్వాహకులు ఇచ్చిన టిఫిన్ తిని అస్వస్థతకు గురైనట్లుగా
President Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధిర్ రంజన్ చౌదరి నోరు జారగా.. తాజాగా మరో నేత ముర్ముపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి గుజరాత్ పర్యటనలో ఉ
Court Martial | ఇండియన్ ఆర్మీలో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా ఓ జేసీఓ స్థాయి అధికారిపై కోర్ట్ మార్షల్ ఏడాది జైలుశిక్ష విధించింది. అలాగే సర్వీసు నుంచి బర్తరఫ్ చేయాలని..
Drone Varun |ఇకపై డ్రోన్లపై మనుషులు ప్రయాణించవచ్చు. దేశీయంగా తొలిసారి ఈ రకం డ్రోన్లను ఇండియన్ స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. వరుణ్ అనే పేరుతో పిలిచే ఈ డ్రోన్లు త్వరలో ఇండియన్ నేవీలో చేరనున్నాయి.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సిద్ధం చేసిన నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. నిషేధిత పీఎఫ్ఐతో కేరళకు చెందిన కనీసం 873 మంది పోలీసులు సంబంధాలు...
పదో తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి సువర్ణావకాశం. ఇలాంటి వారి కోసం ఇండియన్ నేవీ పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలను చేసింది. టెన్త్ పాసైన వారు ఆన్లైన్లో...
Journalist character | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే సమావేశం కవరేజికి హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కొత్త షరతులు విధించి నవ్వుల పాలైంది. మోదీ మీటింగ్ కవరేజ్కు వచ్చే జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు క్యారెక్టర్ సర్ట�
జంతువుల హక్కులను కాపాడుతూ వాటి పట్ల ప్రేమను చూపాలన్న ఉద్దేశంతో ఏటా అక్టోబర్ 4 వ తేదీన ప్రపంచ జంతు సంక్షేమ దినం నిర్వహిస్తున్నారు. జంతువుల సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, జంతు సంరక్షణ అవసరాలు...
కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో రాజకీయ పార్టీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కి ఎలాంటి సంబంధాలు లేవని తేలింది. ఈ విషయాన్ని భారత ముఖ్య ఎన్నికల కమిష�
72 గంటల పాటు సమాధిలో గడిపిన మా భద్రకాళి విజయసన్ దర్బార్ వ్యవస్ధాపకుడు బాబా పురుషోత్తమానంద్ మహరాజ్ తాను దుర్గా మాతను దర్శించానని చెప్పుకొచ్చారు.
కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ శ్రేణుల అతిపై కన్నడ అనుకూల సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోని పక్షంలో...