గోవు తల్లితో సమానమంటూ అభివర్ణించిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని నగరాల వీధుల్లో అవే ఆవులు ఇప్పుడు తిండికి అలమటిస్తూ దిక్కులేక సంచరిస్తున్నాయి. కారణం.. గోసంరక్షణ కోసమంటూ అక్కడి బీజేపీ ప్రభుత్�
కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీని స్థాపించారు. దానికి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ ‘రోడ్లు, నీళ్లు, ధరల పెరుగుద
59 ఏండ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం కనిపించింది. సౌర వ్యవస్థలోనే అతిపెద్దదైన గురుగ్రహంభూమికి అత్యంత సమీపంగా వచ్చింది. గురుగ్రహం పెద్దగా, అత్యంత ప్రకాశంగా కనిపించింది.
పాస్పోర్టు దరఖాస్తుదారులు ఇక ఆన్లైన్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) పొందొచ్చు. పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పీసీసీలను జారీచేయాలని నిర్ణయించినట్టు విదేశీ వ్యవహారాల మ
కరువును తట్టుకునే సోయాబీన్ పంట రకాన్ని తొలిసారిగా పరిశోధకులు ఆవిష్కరించారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని 25 రోజులు వర్షాలు ఆలస్యమైనా ఎలాంటి నష్టం జరుగకుండా ‘ఎన్ఆర్సీ 36’ సోయాబీన్ పంట రకాన్
దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో
2014లో ప్రధానిగా మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులకు దినాం లిట్మస్ టెస్టుగానే గడుస్తున్నది. తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అ
మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి స్వాధీనంలోకి వెళ్లలేదు. మన దేశానికి చెందిన ఒక్క ఆర్మీ పోస్టు కూడా చైనా ఆధీనంలోకి వెళ్లలేదు. మన భూభాగంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేరు. ఆ విధంగా త్రివిధ దళ
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్మార్ట్ క్లాస్' పథకం అటకెక్కింది. పలు జిల్లాల్లో విద్యుత్తు కోతలతో పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం నిరర్థకంగా మారింది. సాంకేతిక అభివృద్
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో రైలు వస్తుందని తెలియడానికి, పట్టాలు దాటి వెళ్లకుండా ఉండేందుకు రైల్వే సిబ్బంది గేటు వేశారు. ఓ రిక్షా కార్మికుడు పట్టాలు దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అంతలోనే రైలు దూసు�
Suicides Prevention | చిన్న చిన్న విషయాలకు ఇవాళ ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. పనికిరాని అంశాల కోసం నిండు జీవితాన్ని ముగిస్తున్నారు. జీవితం జీవించడానికి కానీ.. ఆత్మహత్యలు చేసుకుని...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ మధ్య బట్టల యుద్ధం నడుస్తున్నది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఖరీదైన టీ షర్ట్ ధరించారు. దీంతో ‘రాహుల్ రూ.41 వేల విలువైన తెల్లని
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కృత్రిమ చక్కెరలను తీసుకుంటే హృద్రోగ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. కూల్డ్రింక్స్లో వాడే ఆస్పర్టేమ్, ఏస్సల్ఫేమ్ పొటాషియం, సుక్రలోజ్ వంటి కృత్రిమ చక్