Sanjay Raut letter | జైలులో ఉన్న శివసేన ఎంపీ సంజయ్రౌత్ తన తల్లికి నాలుగు పేజీల లేఖ రాశారు. బానిసత్వం కంటే జైలు జీవితం గడపడమే ఉత్తమంగా ఉన్నదంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. శివసేన పార్టీని కాపాడేందుకు పోరాడుతా అని
ఓ వివాదం నేపధ్యంలో పన్నెండు మంది దళిత మహిళలను గృహ నిర్భందం చేసినందుకు కాఫీ ఎస్టేట్ యజమాని, బీజేపీ నేత జగదీష్ గౌడ, ఆయన కుమారుడిపై చిక్మగళూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Notice to God | జార్ఖండ్ ధన్బాద్లోని రైల్వే అధికారులు ఆంజనేయ స్వామికి నోటీసులిచ్చారు. 10 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 91 ఏండ్ల క్రితం ఈ హనుమాన్ జీ మందిరం నిర్మించినట
Kharge Clarity | కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు తన పేరును సోనియ ప్రతిపాదించారని వస్తున్న వార్తలన్నీ వదంతులే అని మల్లికార్జున్ ఖర్గే కొట్టిపారేశారు. సోనియాతో పాటు తనను అప్రదిష్టపాలు చేసేందుకే ఈ వార్తను తెరపైకి తె
FIR Quash | తమను అరెస్ట్ చేయడాన్ని చాలెంజ్ చేస్తూ వేసిన పిటిషన్లను విచారించిన పంజాబ్ హైకోర్టు.. ఆప్ ప్రభుత్వానికి మొట్టికాయ వేసింది. వీరి అరెస్ట్ రాజకీయ దురుద్దేశంతో కూడుకుని ఉన్నట్లుగా కనిపిస్తుందని అభ�
MIG crash |గోవా తీరంలో నేవీకి చెందిన శిక్షణ విమానమొకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణకు బోర్డ్ ఆఫ్ ఎంక్వ�
Railway jobs | పదవ తరగతి పాసైన యువతను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలకు రైల్వే శాఖ ఎంపికచేయనున్నది. ఈ నెల 31 వ తేదీలో దరఖాస్తులు ఆన్లైన్లో అందజేయాలి. టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చే
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు తలపడిన నేపధ్యంలో సేన వర్సెస్ సేన రగడపై ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
New Talaq | ట్రిపుల్ తలాక్ను భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత ఇప్పుడు మరో కొత్త తలాక్ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ముస్లిం మహిళల గౌరవానికి విరుద్ధంగా తలాక్-ఏ-కినాయ / తలాక్-ఏ-బైన్ చెప్పకుండా ఆదే�
Summons to MLA | వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. ఆయనకు ఇవాళ సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరవ్వాలని సూ�
కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను కోరారని పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, యూపీని కుంభవృష్టి వణికిస్తోంది. భారీ వర్షాలతో ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 9 మంది మరణించారు.