పీఎఫ్ఐ సంస్థపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పీఎఫ్ఐ సంస్థకు చెందిన మూడు కార్యాలయాలను సీజ్ చేశారు. అలాగే, పీఎఫ్ఐ నిర్వాహకులపై ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పీఎఫ్ఐ సంస్థపై...
దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అమ్మవారిని పూజిస్తున్నారు. పెద్ద పెద్ద వేదికలను ఏర్పాటు చేసి కనకదుర్గ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అయితే, కోల్కతాలో ఏర్పాటు చేస
విమానాశ్రయం నుంచి కుటుంబసమేతంగా బయటకు వస్తున్న శ్రీరాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ను ఓ మహిళ చూసింది. వెంటనే వెళ్లి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. ఇన్నేండ్లయినా రామాయణ్ రాముడికి..
గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గార్బా ఈవెంట్లో పాల్గొనేందుకు రాజ్కోట్ వచ్చిన కేజ్రీవాల్పై.. ఆగంతకుడు..
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా..దేశం అభివృద్ధి చెందినా.. ప్రజలు మాత్రం నిరుపేదలుగ�
జైళ్లో ఒక రాత్రి గడపాలనుకుంటున్నారా? జైలు శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? జాతక సమస్యనుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉత్తరాఖండ్కు వెళ్లండి.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ము కశ్మీర్తో పాటు ఆగ్నేయ భారతదేశంలో కౌంటర్ ఇన్సర్
గోవు తల్లితో సమానమంటూ అభివర్ణించిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని నగరాల వీధుల్లో అవే ఆవులు ఇప్పుడు తిండికి అలమటిస్తూ దిక్కులేక సంచరిస్తున్నాయి. కారణం.. గోసంరక్షణ కోసమంటూ అక్కడి బీజేపీ ప్రభుత్�
కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కొత్తపార్టీని స్థాపించారు. దానికి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ ‘రోడ్లు, నీళ్లు, ధరల పెరుగుద
59 ఏండ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం కనిపించింది. సౌర వ్యవస్థలోనే అతిపెద్దదైన గురుగ్రహంభూమికి అత్యంత సమీపంగా వచ్చింది. గురుగ్రహం పెద్దగా, అత్యంత ప్రకాశంగా కనిపించింది.
పాస్పోర్టు దరఖాస్తుదారులు ఇక ఆన్లైన్లో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) పొందొచ్చు. పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పీసీసీలను జారీచేయాలని నిర్ణయించినట్టు విదేశీ వ్యవహారాల మ
కరువును తట్టుకునే సోయాబీన్ పంట రకాన్ని తొలిసారిగా పరిశోధకులు ఆవిష్కరించారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని 25 రోజులు వర్షాలు ఆలస్యమైనా ఎలాంటి నష్టం జరుగకుండా ‘ఎన్ఆర్సీ 36’ సోయాబీన్ పంట రకాన్