Suicides Prevention | చిన్న చిన్న విషయాలకు ఇవాళ ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. పనికిరాని అంశాల కోసం నిండు జీవితాన్ని ముగిస్తున్నారు. జీవితం జీవించడానికి కానీ.. ఆత్మహత్యలు చేసుకుని...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ మధ్య బట్టల యుద్ధం నడుస్తున్నది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఖరీదైన టీ షర్ట్ ధరించారు. దీంతో ‘రాహుల్ రూ.41 వేల విలువైన తెల్లని
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కృత్రిమ చక్కెరలను తీసుకుంటే హృద్రోగ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. కూల్డ్రింక్స్లో వాడే ఆస్పర్టేమ్, ఏస్సల్ఫేమ్ పొటాషియం, సుక్రలోజ్ వంటి కృత్రిమ చక్
లైవ్ సర్టిఫికెట్ ఇవ్వండి ఏడాదిగా ఓ వృద్ధుడి పోరాటం బీజేపీ పాలిత యూపీలో ఘోరం షాజాహాన్పూర్ (యూపీ), సెప్టెంబర్ 4: ప్రాణాలతో ఉన్న వ్యక్తి తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి కూడా బీజేపీ పాలిత ఉత్తరప్�
Cyrus mistry | టాటా సన్స్ మాజీ చీఫ్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. పాల్ఘర్లోని చరోతి వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారు. సూర్య నదిపై ఉన్న వంతెనపై...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కండ్లలో కారం కొట్టి ఇద్దరు వ్యక్తుల నుంచి దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకున్న ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే దుండగులు పేటీఎం ద్వారా చేసిన రూ.100 ట్
బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’పై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం వద్ద ఆప్ నేతలు బైఠాయించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీపై చర్యలు తీసుకోవాలంటూ వారు...
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని పాటియాలా కోర్టు ఆదేశించింది. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితుర�
అసోంలో ఓ మదర్సాను అక్కడి ప్రభుత్వం కూల్చివేసింది. ఈ మదర్సా కూల్చివేతకు కారణం బంగ్లాదేశ్కు చెందిన తీవ్రవాద గ్రూపుతో సంబంధాలు కలిగి ఉండటమే అని అధికారులు సెలవిస్తున్నారు. బుధవారం ఉదయం వరకు భవనం కూల్చివే�
అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన చాలా గొప్పదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శ్లాఘించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నార
పట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతోపాటు హైదరాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా సీఎం నితీష్తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు...
యాసిడ్ దాడికి గురై తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ ఎయిమ్స్కు తరలించి వైద్యం అందించాలని అధికారులను సీఎం సోరెన్...
ఒకటి రెండు రోజులపాటు మాంసం తినకుండా నిగ్రహించుకోలేరా? అని గుజరాత్ హైకోర్టు ప్రశ్నించింది. తోటి సమాజం కోసం ఆ మాత్రం చేయలేరా అని అడిగింది. మాంసం అమ్మకాలను పూర్తిగా నిషేధించలేదని, పండగలు ఉన్నందున...
వడోదర కేంద్రంగా గతి శక్తి విశ్వవిద్యాలయం ఏర్పాటుకానున్నది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటివరకు వడోదర కేంద్రంగా ఉన్న నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ యూనివర�
చైనాలో చవకైన హైటెక్ రైలు విద్యుత్తు అవసరం లేనే లేదు అయస్కాంత శక్తితో ప్రయాణం గరిష్టంగా గంటకు 50 మైళ్ల వేగం ఇప్పటికే ప్రయోగ దశ విజయవంతం ట్రాక్కు టచ్ కాకుండా కొంచెం ఎత్తులో రయ్యిమంటూ దూసుకుపోయే మ్యాగ్�