ప్రపంచ సగటుతో పోలిస్తే 15 శాతం ఎక్కువ సమాచార భద్రతపై కంపెనీలకు సెర్ట్ సూచనలు న్యూఢిల్లీ, జూన్ 13: 2004 నుంచి ప్రతీ వంద మంది భారతీయుల్లో 18 మంది డాటా తస్కరణకు గురయ్యింది. డాటా లీకేజీలో భారత్ ప్రపంచంలోనే ఆరో స్థ
తక్కువ ధరకే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల తయారీ న్యూఢిల్లీ, జూన్ 13: భారత పరిస్థితులకు అనుగుణంగా, తక్కువ ధరకే లభించే కృత్రిమ కాలును ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేశారు. సాధారణంగా కృత్రిమ కాలున్నవారు కి
వాళ్లకు పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కు: సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూన్ 13: దీర్ఘకాల సహజీవనాన్ని పెండ్లిగానే భావించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సహజీవనంలో ఉన్న జంటకు పుట్టారన్న కారణంతో వారి పిల్ల�
న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కార్మికుల పని గంటలు, సెలవుల విధానాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి పార్లమెంటు కిందటేడాది నాలుగు కార్మిక చట్టాలకు (వేతనాల కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కో�
చండీగఢ్, జూన్ 11: పంజాబ్ రవాణా శాఖ మంత్రి, ఆప్ నేత లాల్జీత్ సింగ్ భుల్లర్ కారు టాప్పై కూర్చుని ప్రయాణించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవు
న్యూఢిల్లీ, మే 27: కడుపులో 181 కొకైన్ క్యాప్సూల్స్ను దాచుకుని ఉగాండా నుంచి విమానంలో భారత్ చేరుకున్న ఇద్దరు మహిళలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఇద్దరి కడుపులో ఉన్న కొ�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 11, 12 తరగతుల చరిత్ర సిలబస్ నుంచి ఈ ఏడాది కీలక పాఠాలను తొలగించింది. ప్రజాస్వామ్యం, భారత్లో మొఘల్ పాలన, అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యు�
ఢిల్లీలో పెరుగుతున్న కేసులు లక్షణాలున్నా టెస్టులకు దూరం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఢిల్లీ కేంద్రంగా మరో కరోనా వేవ్ తప్పదా.. రోజువారీ కేసుల్లో పెరుగుదలను గమనిస్తే ఆ అవకాశం ఉందనే అనుమానం కలుగుతున్నది. ఢిల్లీ
20న నావికాదళంలోకి అధునాతన జలాంతర్గామి న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: మన సముద్ర జలాల వైపు చూడాలంటే శత్రుదేశాలు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రూపొందించిన వాగ�
వాషింగ్టన్, ఏప్రిల్ 15: ఇండియాకు ఎవరు హాని తలపెట్టాలని చూసినా వారిని వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాను ఉద్దేశించి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం శాన్ఫ్రాన్సిస్కోలో భ
ఏడు టెలిస్కోప్లతో జూన్లో ప్రొటోటైప్ 12 లక్షల సౌర కుటుంబాలపై పరిశోధనలు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించినట్టుగానే, అనంత విశ్వంలో భూగ్రహాన్ని పోలిన మరికొన్ని గ్రహాలు అక్కడక్కడ పరిభ్రమిస్తున్న
హిసార్, ఏప్రిల్ 15: రైతుల సమస్యలపై తాను పోరాడుతూనే ఉంటానని, ఈ పోరాటంలో తన పదవి పోయినా భయపడేది లేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘నేను రైతు పక్షపాతి�