అలాంటి ప్రయత్నం ఏదైనా దేశాన్ని ముక్కలు చేస్తుంది: రాజన్ రాయ్పూర్, జూలై 31: ప్రజాస్వామ్యం, దాని వ్యవస్థలను బలోపేతం చేయడంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యాన�
దేశవ్యాప్తంగా జిల్లాకోర్టుల్లో 4 కోట్ల పెండింగ్ కేసులు కోటి కేసులు ఐదేండ్లకుపైగా పెండింగ్లో లక్ష కేసులు మూడు దశాబ్దాలుగా కోర్టుల్లోనే న్యాయవ్యవస్థలో సిబ్బంది కొరతే కారణం ఉత్తరప్రదేశ్ కోర్టుల్లో అ
బీహార్వాసి బెల్పతి బాబా భోజనం ఇదే పాట్నా, జూలై 30: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు.. ఇదీ అలాంటిదే.. బీహార్లోని సారణ్ జిల్లాకు చెందిన సంత్ జైశ్రీరాం దాస్ 12 ఏండ్లుగా అన్నం తినడం లేదు. ఆకులు, పువ్వులు మ
న్యూఢిల్లీ, జూలై 29: పిల్లలు, యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పబ్జీ ఇండియన్ వెర్షన్ అయిన బీజీఎంఐపై కూడా కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంగా పబ్జీ స�
న్యూఢిల్లీ, జూలై 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ చివరికి సింహాలను అమ్మాలని చూస్తున్నది. అది కూడా బర్రెల కన్నా తక్కువ రేటుకు విక్రయించాలని భావిస్తున్నది. లాహోర్ సఫారీ జూలో 12 ఆఫ్రికన్�
రెండు దఫాలుగా విచారించిన అధికారులు నేడు మళ్లీ విచారణకు హాజరుకావాలని సూచన కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ప్రదర్శనలు న్యూఢిల్లీ, జూన్ 13: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస�
మా పిల్లల్ని అనాథలు చేయకండి వెంటనే కశ్మీర్ నుంచి తరలించండి కేంద్రానికి కశ్మీరీ పండిట్ల డిమాండ్ జమ్ము, జూన్ 13: ‘మా రక్తాన్ని ధారపోసేందుకు, మా పిల్లలను అనాథలను చేసేందుకు, మా భార్యలను వితంతువులుగా మార్చే
అన్నదాతలు కేంద్రంపై తిరగబడతారు : సత్యపాల్ జైపూర్, జూన్ 13: పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం చట్టం తేకుంటే అన్నదాతలు మళ్లీ ఉద్యమబాట పడుతారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరిం�
ధూమపానం ప్రభావం కంటే ఎక్కువ న్యూయార్క్, జూన్ 13: ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న రోగుల్లో ధూమపానం కంటే నిద్రలేమి సమస్య తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. మంచి నిద్ర ఉన్నవారితో పోల్చుకుంటే క్రో�
మధ్యప్రదేశ్లో బయటపడిన శిలాజం న్యూఢిల్లీ, జూన్ 13: మధ్యప్రదేశ్లో ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం జరుపుతున్న తవ్వకాల్లో అరుదైన శిలాజం బయటపడింది. డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఇమిడి ఉన్న శిలాజం ధార్ జ�
ప్రపంచ సగటుతో పోలిస్తే 15 శాతం ఎక్కువ సమాచార భద్రతపై కంపెనీలకు సెర్ట్ సూచనలు న్యూఢిల్లీ, జూన్ 13: 2004 నుంచి ప్రతీ వంద మంది భారతీయుల్లో 18 మంది డాటా తస్కరణకు గురయ్యింది. డాటా లీకేజీలో భారత్ ప్రపంచంలోనే ఆరో స్థ
తక్కువ ధరకే ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల తయారీ న్యూఢిల్లీ, జూన్ 13: భారత పరిస్థితులకు అనుగుణంగా, తక్కువ ధరకే లభించే కృత్రిమ కాలును ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తలు తయారు చేశారు. సాధారణంగా కృత్రిమ కాలున్నవారు కి
వాళ్లకు పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కు: సుప్రీం కోర్టు న్యూఢిల్లీ, జూన్ 13: దీర్ఘకాల సహజీవనాన్ని పెండ్లిగానే భావించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సహజీవనంలో ఉన్న జంటకు పుట్టారన్న కారణంతో వారి పిల్ల�
న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కార్మికుల పని గంటలు, సెలవుల విధానాన్ని ఏకతాటిపైకి తీసుకురావడానికి పార్లమెంటు కిందటేడాది నాలుగు కార్మిక చట్టాలకు (వేతనాల కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కో�