యూపీలో వివాహ వేడుకలో విషాదం మృతులంతా మహిళలే కుషినగర్ (యూపీ): ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ బావిలో పడి 13 మంది మరణించారు. కుషీనగర్లోని నెబువా న�
అప్పుల పాలై 16వేల మంది ఆత్మహత్య స్వయంగా వెల్లడించిన కేంద్రప్రభుత్వం ఇది నిరుద్యోగ ఎమర్జెన్సీ: రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షల ఖాళీలు మూడేండ్లలోనే నిరుద్యోగంతో 9 వేల మంది బలవన్మరణం న్యూఢిల్�
చెన్నై: మనిషైనా, పశుపక్ష్యాదులైన బిడ్డపై కన్నతల్లికి ఉండే ప్రేమకు ఏదీ సాటిరాదు. తాను జన్మనిచ్చిన దూడను ఎత్తుకెళ్తున్నారని భావించిన ఓ ఆవు కారు వెనుకాల ఏకంగా రెండున్నర కిలోమీటర్లు పరుగెత్తింది. ఈ ఘటన తమిళ
మణిపూర్లో పార్టీకి అనూహ్య మద్దతు బీజేపీ రెబెల్స్ ఈ పార్టీ నుంచే బరిలోకి జేడీయూ నుంచి పోటీలో సీనియర్ నేతలు రెబెల్స్ ప్రభావంతో తగ్గనున్న బీజేపీ సీట్లు కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రమే న్యూఢిల్లీ, ఫి�
4 వేల కేంద్రాల్లో ఏర్పాటు: అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రైల్వే టికెట్ల బుకింగ్ కోసం దేశవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం పార్లమెంట్లో వివరాలు వెల్లడించారు. �
హైదరాబాద్ కంపెనీ ‘బయలాజికల్ ఈ’కి కేంద్రం ఆర్డర్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం ‘బయలాజికల్ ఈ’ సంస్థ తయారుచేసిన కరోనా వాక్సిన్ కార్బివాక్స్ను కొనుగోలు చేసేందుకు కేంద్రం
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులు ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్ తాజాగా వెల్లడించిన అంశాలు ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. �
హిజాబ్ వివాదంతో కర్ణాటక నిర్ణయం బెంగళూరు, ఫిబ్రవరి 5: కర్ణాటకలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘సమానత్వాన్ని, సమగ్రతను, శాంతి భద్రతలకు భంగం క
అమృత ఫడ్నవీస్ ఆరోపణ ముంబై, ఫిబ్రవరి 5: ముంబైలో 3 శాతం విడాకులకు ట్రాఫిక్ కష్టాలే కారణమని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఆరోపించారు. రోడ్లపై గుంతల కారణంగా ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకుప
లఖింపూర్ ఖీరీ, ఫిబ్రవరి 5: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై లఖింపూర్ ఖీరీ ఘటనలో చనిపోయిన రైతు కుమారుడు పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాజ్వాదీపార్టీ, కాం�
మాజీ ఈడీ అధికారికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై సంజయ్ రౌత్ ప్రశ్న లక్నో: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థల అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ పార్టీల్లో చేరడం, వారికి టికెట్లు ఇవ్వడంప�
2017లోనే ఇజ్రాయెల్తో కేంద్రం ఒప్పందం రూ.15 వేల కోట్ల క్షిపణుల డీల్ పేరిట ప్రాసెస్ ఆయుధాలతో పాటు పెగాసస్ స్పైవేర్ కొనుగోలు ఎన్ఎస్వో గ్రూపుతో లావాదేవీలు జరుగలేదన్న రక్షణశాఖ చేసిన ప్రకటన అంతా అబద్ధమే �
బీజేపీపై అఖిలేశ్ యాదవ్ ఆరోపణ లక్నో, జనవరి 28: హెలికాప్టర్ ప్రయాణానికి తనకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ అడ్డుకొన్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. అఖిలేశ్ శుక్రవారం ఆరెల్డీ నేత జయం�
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం చాలా తీవ్రమైన సమస్య అని బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను విస్మరించడం.. దూదితో నిప్పును కప్పిపెట్టే ప్రయత్నం లాంటిదేనని మోదీ సర్కారుకు చురకలంటించారు