న్యూఢిల్లీ, మార్చి 31: దేశంలో ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగింది. పెట్రో రేట్లు పెరుగడం ఇత పది రోజుల్లో ఇది తొమ్మిదోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై ర
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు న్యూఢిల్లీ, మార్చి 27: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 57 పైసలు, డీజిల్పై 59 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఆరు రోజుల్లో ఇది ఐదో సారి. ఆరు రోజుల్లో మొత్
పాట్నా, మార్చి 27: బీహార్ సీఎం నితీశ్కుమార్పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భక్తియార్పూర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు శిల్భధ్ర యాజీ నివాళి కార్యక్రమానికి హాజరైన సమయంలో యువకుడు స�
కేంద్రానికి జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ లేఖ న్యూఢిల్లీ, మార్చి 26: రాష్ట్రంలో బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన రూ.1.36 లక్షల కోట్ల బకాయిలను చెల్లించాలని జార్ఖండ్ స�
న్యూఢిల్లీ, మార్చి 26: ఇంధన ధరల పెంపు కొనసాగుతున్నది. లీటర్ పెట్రోల్పై మరో 89 పైసలు, డీజిల్పై 86 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్
రాయ్పూర్, మార్చి 26: ఓ భూకబ్జా కేసులో సాక్ష్యాత్తూ కైలాసనాథుడు శివుడు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలతో ఛత్తీస్గఢ్లోని రాయగఢ్ అధికారులు ఇటీవల 10 మందికి నోటీసులిచ్చారు. ఆ �
మృతులంతా బీహార్కు చెందిన వలస కూలీలే భారీగా మంటలు చెలరేగడంతో దక్కని ప్రాణాలు దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటన ప్రధాని సంతాపం, 2లక్షల పరిహారం ప్రకటన హై�
వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు-2022 వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 23: భారతదేశంలో మానవ ఆరోగ్యంపై అత్యంత దుష్ప్రభావం చూపుతున్నవాటిలో వాయు కాలుష్యం రెండో స్థానంలో ఉన్నదని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు-2022 వెల
న్యూఢిల్లీ, మార్చి 23: జాతీయ రహదారులపై రెండు టోల్ బూత్ల మధ్య దూరం కచ్చితంగా 60 కిలోమీటర్లు ఉండాలని, మధ్యలో అదనంగా ఏర్పాటు చేసిన వాటిని మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకట
ఎంఎస్పీ గ్యారెంటీ కిసాన్ మోర్చా ఏర్పాటు న్యూఢిల్లీ, మార్చి 23: కనీస మద్దతు ధరల చట్టం కోసం కేంద్రప్రభుత్వంపై యుద్ధానికి రైతులు మళ్లీ సిద్ధం అవుతున్నారు. దేశవ్యాప్త ఉద్యమం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇ�
కార్మిక సంఘాల పిలుపు.. కేంద్ర విధానాలపై నిరసన న్యూఢిల్లీ, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర కార్మిక సంఘ
ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈల�