ఉమ్మడి జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉండే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ రైల్వేలైన్ పొడవు 151.34 కిలోమీటర్లు అయినా.. ఇప్పటివరకు 42.6 కిలోమీటర్లు దాటలేదు.
నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తూ జాతీయ రహదారులు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.
కొత్త ఏడాది జిల్లాకు ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి.
జాతీయ రహదారులపై ఉన్న చౌరస్తాలు సుందరీకరణతో ప్రజలను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. చూడచక్కని నిర్మాణాలతో మరింత అందాన్ని సంతరించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో రూ.573.13 కోట్లతో చేపట్టే జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు.
హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం వరకు వెళ్లే 163 జాతీయ రహదారి ములుగు జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద గోదావరిపై వంతెన పూర్తి కావడంతో ఈ రహదారి
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసే నాటికి 126 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు
తెలంగాణపై కేంద్రం వివక్ష మళ్లీ బయటపడింది. నేషనల్ హైవేల నోటిఫై, నిధుల విడుదల పై బీజేపీ ఎంపీ అర్వింద్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. గత ఐదేండ్లలో యూప�
హైదరాబాద్లో కేంద్ర రోడ్డు రవాణాశాఖ కార్యదర్శి హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జాతీయ రహదారులపై కేంద్రం సమీక్షించింది. హైదరాబాద్ వచ్చిన కేంద్ర రోడ్డు రవాణాశాఖ కార్యదర్శి గిరిధర్.. సోమవా
జాతీయ రహదారులపై 336 ప్రదేశాల గుర్తింపు గడిచిన నాలుగేండ్లలో 9,129 మంది మృతి ప్రమాదాల నివారణకు రూ. 680 కోట్లతో పనులకు ప్రభుత్వం ప్రతిపాదనలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మార్గాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, మే8(నమ
జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణపై ఎనిమిదేండ్లుగా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడిన తరువాత 3,663 కిలోమీటర్ల పొడవున్న 29 రాష్ట్ర రహదారులను జా�
హైదరాబాద్, మార్చి 25: ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్ నూతన చైర్పర్సన్గా శుభ్రా మహేశ్వరి నియమితులయ్యారు. ఉమా చిగురుపాటి స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎర్నెస్ట్ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైవేలకు మహర్దశ పట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.10,401 కోట్లతో మొత్తం 741 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులను నిర్మించనున్నారు. మొత్తం 51 రోడ్లు ఒక్క ఏపీలోనే నిర్మించడం ద్వారా ఇతర
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు బుట్టదాఖలు దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ ఊసెత్తని కేంద్రం సెంట్రల్ రోడ్ నెట్ వర్క్ నిధులకూ దిక్కులేదు 25 వేల కి.మీ. జాతీయ రహదారులు పెంచుతామని ప్రగల్భాలు దేశవ్యాప్తంగా నాలుగు