జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్చార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేయగా.. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ప్రస్తుత చార్జీలపై ఐదు �
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు (National Highways), ఎక్స్ప్రెస్ వేలపై (Expressways) ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ట్యాక్సులు (Toll Tax) పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ (NHAI) రంగం సిద్ధం చేసింది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే మరోసారి టోల్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధిమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజైన ఏప్రిల్ ఒకటి అర్థరాత్రి నుంచే పెరిగిన టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. జాతీయ రహదారులపై టోల్
తెలంగాణలో రహదారులకు రాజయోగం వచ్చింది. రాష్ట్రంలో మరో 8 జాతీయ రహదారుల పనులు తుదిదశకు చేరుకొన్నా యి. మరో రెండు నెలల్లో వీటిని అట్టహాసంగా ప్రారంభించేలా అధికారులు రోడ్డు నిర్మాణ పనులను చకచకా నిర్వహిస్తున్న�
భారీ హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాలు గజగజవణికిపోతున్నాయి. హిమాచల్ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. దీంతో జాతీయ రహదారులు సహా 476 రోడ్లన�
ఉమ్మడి జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉండే కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు ముందుకు సాగడం లేదు. ఈ రైల్వేలైన్ పొడవు 151.34 కిలోమీటర్లు అయినా.. ఇప్పటివరకు 42.6 కిలోమీటర్లు దాటలేదు.
నగర అభివృద్ధితో పోటీ పడుతూ పాతనగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తూ జాతీయ రహదారులు కొత్త అందాలను అద్దుకుంటున్నాయి.
కొత్త ఏడాది జిల్లాకు ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి.
జాతీయ రహదారులపై ఉన్న చౌరస్తాలు సుందరీకరణతో ప్రజలను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. చూడచక్కని నిర్మాణాలతో మరింత అందాన్ని సంతరించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో రూ.573.13 కోట్లతో చేపట్టే జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు.
హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం వరకు వెళ్లే 163 జాతీయ రహదారి ములుగు జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద గోదావరిపై వంతెన పూర్తి కావడంతో ఈ రహదారి
రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసే నాటికి 126 కిలోమీటర్ల జాతీయ రహదారులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు
తెలంగాణపై కేంద్రం వివక్ష మళ్లీ బయటపడింది. నేషనల్ హైవేల నోటిఫై, నిధుల విడుదల పై బీజేపీ ఎంపీ అర్వింద్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. గత ఐదేండ్లలో యూప�