రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ది. ప్రమాదాలను గుర్తించి అలర్ట్ చేసే అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏ
జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోయినపుడు, ఆ బారుల పొడవు నిర్దేశిత దూరం మించినపుడు లేదా వేచి ఉండాల్సిన సమయం నిర్దేశిత పరిమితిని దాటినపుడు, టోల్ రుసుము చెల్లింపును మినహాయ
తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు మంజూరై రెండున్నరేండ్లు దాటినా ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. నిధుల కొరతతోపాటు కోర్టు కేసులు, జాతీయ రహదారుల శాఖ నిర్లక్ష్యం తదితర కారణాల వ�
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు 5% పెరిగాయి. ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ చార్జీలను పెంచుతుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1 నుంచే టోల్ చార్జీలను పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ
జాతీయ రహదారులపై పెరిగిన టోల్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద పెరిగిన చార్జీలను
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు మళ్లీ పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెరుగుతాయి. ఈసారి లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. జూన్ 1న ఆఖరి విడత పోలిం
జాతీయ రహదారుల నిర్మాణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు.. తమ పనులు పూర్తయ్యాక లాభం చూసుకొని టోల్ అధికారాలను ఆయా ఫైనాన్స్ స�
రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి మోదీ సర్కారు ఇచ్చింది శూన్యమనే చెప్పవచ్చు. తెలంగాణకు తొమ్మిదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు చేసిన కేంద్రం.. ఖర్చు చేసింది మాత్రం రూ.20 వేల కోట్ల�
జాతీయ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ద్విచక్రవాహనదారులు భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. 65వ నంబర్ హైవేపై రోడ్డుపక్కన ఏర్పడిన దుమ్ము, దూళి, మట్టి రహదారిని ఆక్రమిస్తున్నది. రోడ్డుపై ఉన్న ఇసుక ఎగ�
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు రోడ్డుసౌకర్యంతోపాటు, వివిధ జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచేందుకు సంబంధిత శాఖలు పారదర్శకంగా స్పందించాలని అటవీశాఖ కోరింది.
FASTag | ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్కు మరో నెల గడువు పొడిగించింది. వాస్తవానికి దీని అప్డేట్కు ఆఖరి తేదీ గురువారంతో ముగుస్తుంది. అయితే దీనిని ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
జాతీయ రహదారులపై టోల్ వసూలు కోసం ఇప్పుడున్న ఫాస్టాగ్ విధానాన్ని మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు పద్ధతిని దశలవారీగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు కేంద్ర�