ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ రాసినట్టు తెలిసింది. రాష్ట్రంలో పవర్ ప్రా
రాష్ట్రం మీదుగా వెళ్తున్న పలు జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఈ ఏడాది మార్చిలోగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కాన
Nitin Gadkari | దేశవ్యాప్తంగా జాతీయ రహదాని నెట్వర్క్లో కొత్తగా మరికొన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారి కోసం క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్ తదితర అవసరమైన సదుపాయ
రాష్ట్రంలోని రోడ్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లను అప్గ్రేడ్ చేయకపోవడంతో ఇరుకు రోడ్లతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం మొయినాబాద్లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ది. ప్రమాదాలను గుర్తించి అలర్ట్ చేసే అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏ
జాతీయ రహదారులపై గల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోయినపుడు, ఆ బారుల పొడవు నిర్దేశిత దూరం మించినపుడు లేదా వేచి ఉండాల్సిన సమయం నిర్దేశిత పరిమితిని దాటినపుడు, టోల్ రుసుము చెల్లింపును మినహాయ
తెలంగాణకు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ప్రాజెక్టు మంజూరై రెండున్నరేండ్లు దాటినా ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తికాలేదు. నిధుల కొరతతోపాటు కోర్టు కేసులు, జాతీయ రహదారుల శాఖ నిర్లక్ష్యం తదితర కారణాల వ�
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు 5% పెరిగాయి. ఏటా ఏప్రిల్ 1 నుంచి టోల్ చార్జీలను పెంచుతుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 1 నుంచే టోల్ చార్జీలను పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ
జాతీయ రహదారులపై పెరిగిన టోల్ చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి మండలంలోని కొర్లపహడ్ టోల్ ప్లాజా వద్ద పెరిగిన చార్జీలను
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చార్జీలు మళ్లీ పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెరుగుతాయి. ఈసారి లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. జూన్ 1న ఆఖరి విడత పోలిం
జాతీయ రహదారుల నిర్మాణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు.. తమ పనులు పూర్తయ్యాక లాభం చూసుకొని టోల్ అధికారాలను ఆయా ఫైనాన్స్ స�