న్యూఢిల్లీ: సుమారు 25 వేల కిలోమీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారుల్ని నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగ
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాదిగా నిరసనలు చేస్తూ రైతులు అడ్డుకున్న జాతీయ రహదారులను తెరుస్తామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. శనివారం ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమ�
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేసీఆర్ వారి దృష్టికి తీసుకెళ్లా�
మళ్లీ వలసకూలీలు కాలిబాట పట్టారు. సొంతూళ్లకు బయలుదేరారు. రైళ్లు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ కాళ్లకి పనిచెప్పారు. పిల్లా పాపాలతో కలిసి హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్నారు. కాన్పూర్ నేషనల్ హైవేపై వ�