అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోడ్డు చిన్నగా ఉండి మూలమలుపులు అధికంగా ఉండడంతో వారంలో దాదాపుగా రెండు వరకు రోడ్డు ప్రమాదాలు జరిగ�
నిర్మల్ జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. పదకొండు రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. తాజాగా నేరడిగొండ మండల
మండలంలోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై గోవర్ధనగిరి బస్టాండ్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పండుగ పూట వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వ�
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
పోలీసులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కలిస�
Heavy traffic jam | దసరా పండుగ నేపథ్యంలో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) ఏర్పడుతున్నది. బతుకమ్మ, దసరా(Dasara) ఉత్సవాలు ముగియడంతో పల్లెలకు తరలిన ప్రజలు హైదరాబాద్ బాట పట్టారు.
సిమెంటు లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాలలో 65వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు నుంచి సిమెం�
సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒకదానికొకటి ఐదు వాహనాలు (Accident) ఢీకొన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
Man Do Pull-Ups Holding Signboard | సోషల్ మీడియా రీల్స్ కోసం ఒక వ్యక్తి ప్రమాదకరంగా స్టంట్ చేశాడు. జాతీయ రహదారిలోని సైన్బోర్డును పట్టుకుని పుల్అప్స్ తీశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మరణించారు. శనివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలంలోని ఎల్లంబావి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కం�
అతివేగంతో వెళ్తున్న ఓ యువకుడిని ఆపి పోలీసులు బండిని స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించడంతో సదరు యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపై శంషాబాద్ �
నాగ్పూర్-విజయవాడ జాతీయ రమదారి 163( గ్రీన్ఫీల్డ్) కు సంబంధించి భూ సేకరణలో ప్రజలకు ఇ బ్బందులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేలా చ ర్యలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి వికాస్ రాజ్ అన్నారు.