Road Accident | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారి పై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలోని సింగరేణి బొగ్గు తరలింపునకు సంబంధించి నిర్మించిన సైలో బంకర్ను తొలగిస్తారా.. లేదంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి పంపించి వేస్తారా.. అంటూ కిష్టారంలోని అంబేద్
Tragedy | నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పాడ్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధరోల్ల అనిల్ కుమార్(14) అనే బాలుడు మృతి చెందాడు.
బైపాస్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని పేదలకు చెందిన ఇండ్లను పోలీసుల సాయంతో ఉన్నట్టుండి నేలమట్టం చేయడంతో బాధితుల బాధలు చెప్పుకోలేనివిగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో జడ్చర్ల-కోదాడ జ�
భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహరం ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నా రాయణపేట్ జిల్లాలోని మూడు మండలాల కు చేందిన భూ నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కే�
KTR | కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం కలిశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కలిసి జాతీయ రహదారి విస�
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సలార్తండాలో ఎన్హెచ్కు భూములివ్వమని స్థానికులు తేల్చిచెప్పారు. బుధవారం జాతీయ రహదారి (930పీ) కోసం అధికారులు పోలీసులతో వచ్చి సర్వేను ప్రారంభించగా తండావాసులు అడ్డుకున
జాతీయ రహదారిపై వేస్తున్న బీటీ లేయర్ బీటలువారుతున్నది. వేసిన కొద్ది గంటలకు పగుళ్లు ఏర్పడి ప్రయాణికులకు నర కం కనిపిస్తున్నది. రోడ్డు పటిష్టత కోసం వేస్తున్న బీటీ పట్టు లేకుండా పోయి ఒక వైపు వేస్తుంటేనే మరో
బాలానగర్-మెదక్ జాతీయ రహదారి 765డీ పైన మూల మలుపులు ప్రమాదాలకు పిలుపుగా మారాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల టోల్ప్లాజా నుంచి నర్సాపూర్ మీదుగా వెళ్తున్న జాతీయరహదారి 765డీ పైన 16 కిలోమీటర్ల మేర పదుల సంఖ్యలో �
వామ్మో సర్వే నెంబర్ 329 అని అధికారులు భయపడుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో, అరబిందో ఫార్మా కంపెనీకి ఆనుకుని, చిట్కు ల్ ప్రధాన రహదారిపై ఉన్న విలువైన భూమి ఇది. సర్వే నెంబర్ 329 చుట్టూ జనావాసాలు ఏర్పడ�
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి ధర రూ.50 తగ్గించడంపై వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.
Nallagonda | పోలీసులు కేసు నమోదు చేయట్లేదని చెప్పి ఓ ఆటో డ్రైవర్ సెల్ టవరెక్కి హల్ చల్ సృష్టించాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్తీ గ్యాంగ్కు చెందిన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు జోగుళాంబ గద్వాల ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం వనపర్తి ఎస�