వామ్మో సర్వే నెంబర్ 329 అని అధికారులు భయపడుతున్నారు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో, అరబిందో ఫార్మా కంపెనీకి ఆనుకుని, చిట్కు ల్ ప్రధాన రహదారిపై ఉన్న విలువైన భూమి ఇది. సర్వే నెంబర్ 329 చుట్టూ జనావాసాలు ఏర్పడ�
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి ధర రూ.50 తగ్గించడంపై వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.
Nallagonda | పోలీసులు కేసు నమోదు చేయట్లేదని చెప్పి ఓ ఆటో డ్రైవర్ సెల్ టవరెక్కి హల్ చల్ సృష్టించాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్తీ గ్యాంగ్కు చెందిన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు జోగుళాంబ గద్వాల ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం వనపర్తి ఎస�
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోడ్డు చిన్నగా ఉండి మూలమలుపులు అధికంగా ఉండడంతో వారంలో దాదాపుగా రెండు వరకు రోడ్డు ప్రమాదాలు జరిగ�
నిర్మల్ జిల్లాలో పెద్దపులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. పదకొండు రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. తాజాగా నేరడిగొండ మండల
మండలంలోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై గోవర్ధనగిరి బస్టాండ్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పండుగ పూట వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వ�
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
పోలీసులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ సిబ్బందికి చెందిన కుటుంబ సభ్యులు చిన్నపిల్లలతో కలిస�
Heavy traffic jam | దసరా పండుగ నేపథ్యంలో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) ఏర్పడుతున్నది. బతుకమ్మ, దసరా(Dasara) ఉత్సవాలు ముగియడంతో పల్లెలకు తరలిన ప్రజలు హైదరాబాద్ బాట పట్టారు.
సిమెంటు లారీ బ్రిడ్జిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం నల్లగొండ జిల్లా చిట్యాలలో 65వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు నుంచి సిమెం�