రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వబోమని రైతులు తేల్చిచెప్పారు. భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి ఇవ్వాలని, లేకపోతే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బైక్పై రాంగ్రూట్లో వెళ్లి.. ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టిన ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కేపీహెచ్బీ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన కుర్వ సాయితేజ(22)
మేడారం శాశ్వత అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసి అక్టోబర్ తర్వాత ముందస్తుగా పనులను చేపట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె కలెక్టర్ టీఎస్ దివాకర, ఐటీడ�
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. బీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కృషితో టేకుమట్ల-రాయినిగూడెం మధ్య ఫె్లైఓవర్ నిర్మాణానికి కే�
“మా అమ్మ కమలాదేవి పేరు మీద బోయపల్లి శివారులో 41 గుంటలు ఉండె. ఎన్హెచ్-363లో పోయింది. ఆ భూమికి చదరపు మీటరుకు రూ.350 చొప్పున రూ.17 లక్షల పరిహారం ఇచ్చిన్రు. మా పక్కన ఉన్న భూమి వాళ్లకు మాత్రం చదరపు మీటరుకు రూ.1317 ఇచ్చిన్
సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తండా సమీపంలో నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Uppal | ఉప్పల్లో ఉన్నట్టుండి రోడ్డు కుంగిపోయింది. దీంతో ఓ కారు ఆ గుంతలో దిగబడింది. మిగతా వాహనదారులు అప్రమత్తమై తమ వాహనాలను ఆపేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్ర�
గౌరెల్లి నుంచి భద్రాద్రి వరకు కొత్తగా నిర్మించనున్న జాతీయ రహదారి 930 కోసం తమకున్న కొద్దిపాటి పంట భూములను లాక్కుంటే తామెలా భూదాన్ పోచంపల్లి బతకాలని మండలంలోని భీమనపల్లి, మెహర్నగర్ గ్రామాల రైతులు అధికార
జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై హెడ్ పోస్టాఫీసు ప్రాంతంలోని రాయల్ ఫుడ్ కోర్టు పరిసరాలు, లోపల అపరిశుభ్రంగా ఉండడంతో యజమాని జానీపాషాకు మున్సిపల్ కమిషనర్ రూ.5వేల జరిమానా విధించారు.
హిమాలయ దేశం నేపాల్లో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 66 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ దేశ రాజధాని ఖట్మండూకి వ
నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న 930పీ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించడం లేదు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ ఎన్హెచ్ పొడవు 234 కిలోమీటర్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గ
మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామం జాతీయ రహదారి నుంచి 3 కిలోమీటర్లు, వేముల గ్రామం కూడా 2 కి.మీ. ఉంటుంది. గ్రామంలో కేవలం ప్రాథమిక పా ఠశాల మాత్రమే ఉన్నది. పైచదువులు చదవాలంటే ఇటు మూసాపేట, అటు వేముల గ్రామానిక�
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జాతీయ రహదారిపై శనివారం పాల ఉత్పత్తిదారులు రాస్తారోకో నిర్వహించారు. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలకు చెందిన పాల ఉత్పత్తిదారులు పస్రాకు చేరుకొని జాతీ�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభ