హిమాలయ దేశం నేపాల్లో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి. దీంతో 66 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ దేశ రాజధాని ఖట్మండూకి వ
నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న 930పీ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించడం లేదు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ ఎన్హెచ్ పొడవు 234 కిలోమీటర్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గ
మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామం జాతీయ రహదారి నుంచి 3 కిలోమీటర్లు, వేముల గ్రామం కూడా 2 కి.మీ. ఉంటుంది. గ్రామంలో కేవలం ప్రాథమిక పా ఠశాల మాత్రమే ఉన్నది. పైచదువులు చదవాలంటే ఇటు మూసాపేట, అటు వేముల గ్రామానిక�
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జాతీయ రహదారిపై శనివారం పాల ఉత్పత్తిదారులు రాస్తారోకో నిర్వహించారు. గోవిందరావుపేట, తాడ్వాయి మండలాలకు చెందిన పాల ఉత్పత్తిదారులు పస్రాకు చేరుకొని జాతీ�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభ
జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన కామారెడ్డి శివారులోని క్యాసంపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచ�
రింగ్రోడ్డు నిర్మాణం లో భాగంగా ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులు ఆదివారం నల్లగొండలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఘెరావ్ చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలనిచ్చేది లేదని రోడ్�
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం తమ భూములు ఇచ్చేది లేదని టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల రైతులు భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాకు తెగేసి చెప్పారు. పంట భూములే తమకు జీవనాధారమని, తమను ఇబ్బంది పెట�
శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కొత్తగట్టు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగట్టు గ్రామానికి చెందిన పిట్టల మహేశ్ (19), న�
తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండలాల్లో వర్షం దంచికొట్టింది. రెండు రోజులుగా చిరుజల్లులతో పలుకరించిన వర్షం గురువారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ
వీధి కుక్కలను గుర్తు తెలియని వ్యక్తులు చంపి పడేసిన ఘటన మండలంలో ని జానంపేట గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జానంపేట శివారులో హైవే-44 పక్కనున్న కాల్వలో సోమవారం రాత్రి 15 కుక్కలను చంపి పడేశారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఐదు నిమిషాలకే టిప్పర్ ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. శంకరపట్నం మండల తాడికల్లో సోమవారం ఘటన జరుగగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్ర�
హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్న 17 బ్లాక్ స్పాట్లలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకుంటామని రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.