వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ (Elections) ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా ఓటేయడానికి బయల్దేరడంత
సూర్యాపేట (Suryapet) జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొట్టింది.
రామాయంపేట జాతీయ రహదారి 44పై వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తున్న పీడీఎస్ బియ్యం లారీని పట్టుకున్నట్లు రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఆదివారం వాహ�
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో (Chitrakoot) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదురుగు మరణించగా పలువురు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఝాన్సీ-మీర్జాపూర్ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన డంపర్ కొత్వాలి ప్ర�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని జాతీ య రహదారిపై పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో ఎలాంటి బిల్లు లు లేకుండా తరలిస్తున్న రూ. 2.39 లక్షల నగదును స్వాధీనం చేసుకొ�
రైతులు ఆరబోసిన ధాన్యాన్ని లూటీ చేస్తున్న ముఠాను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో తొమ్మిది చోట్ల చోరీలకు పాల్పడగా వారి నుంచి రూ.3.40లక్షల నగదు సహా వారు వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట�
మండల కాంగ్రెస్లో వర్గపోరు తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని మార్చడంతో విభేదాలు భగ్గుమన్నాయి. చాలాకాలంగా ఉన్న గ్రూపు తగాదాలు పార్టీ మండల అధ్యక్షుడి మార్పుతో రోడ్డెక్కాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న నాగర్కర్నూల్కు రానున్నారని బీసీ కమిషన్ జాతీయ మాజీ సభ్యుడు ఆచారి తెలిపారు. మంగళవారం ఆయన బీజేపీ నాయకులతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు.
నిజామాబాద్ నుంచి క్యాతన్పల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు తమ భూమిలిచ్చేది లేదని లక్షెట్టిపేట, పోతపల్లి, ఇటిక్యాల, సూరారం, గుల్లకోట గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు. ఆదివారం భూ సర్వేకు వస్త�
నిజామాబాద్ నుంచి క్యాతన్పల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని లక్షెట్టిపేట, పోతపల్లి, ఇటిక్యాల, సూరారం, గుల్లకోట గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు.
మోర్తాడ్ మండల కేంద్ర శివారులో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మోర్తాడ్లో గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుత�
కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.1800 కోట్ల వ్యయం కానుండగా.. తొలి విడుతలో రూ.400 కోట్లతో ప్రారంభమైన పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పెండిం�