చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దాంతో పట్టణ కేంద్రంలో రెండో రోజూ రద్దీ నెలకొంది. 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో 65వ నంబర్ జాతీయ రహదారి రద్దీగా మారనున్నది. ఈ నెల 12 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లావాసులతోపాటు, ఏపీ ప్రజలు స�
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్-గుండంపల్లి గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని ప్రజలు, రైతులు బంద్కు పిలుపును ఇచ్చారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో గురువా�
మండల కేంద్రంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటరీ వద్ద ఈకేవైసీ చేయించుకునేందుకు రూ.200 ఎందుకు అ వసరమో చెప్పాలని గ్యాస్ వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. వి నియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ప్ర
ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలో కొన్నిరోజులుగా మంచు విపరీతంగా కురుస్తున్నది. సోమవారం ప్రగళ్లపల్లి, జగన్నాథపురం తదితర మన్యం గ్రామాలను మంచు దుప్పటి కప్పేసింది.
మోర్తాడ్ మండలం పెద్దవాగు పరిసరాల్లో ఆదివారం ఉదయం నుంచి పొగమంచు కప్పేసింది. గాండ్లపేట్ బ్రిడ్జివద్ద పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Road Accident | నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్, రవాణా శాఖ జాతీయ రహదారులపై స్పీడ్గన్లను ఏర్పాటు చేసింది. 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్తే సంబంధిత వాహనదారులకు రూ.1035ల జరిమానా పడుతున్నది.
తెలంగాణలోని 14 రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీకి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు.