ములుగు జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ షాపు ముందు శుక్రవారం అర్ధరాత్రి సంబంధిత షాపు యజమాని నరేందర్రెడ్డి వీరంగం స్పష్టించారు. స్థానిక ఆటోనగర్లో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత రైస్�
పండుగ కోసం ఓ తండ్రి తన కూతురు, అల్లుడిని బైక్పై ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై శనివార�
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్గా నిలిచే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మూడు ముక్కలాట ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో స్పష్టత లేకపోయినా తమకంటే.. తమకే వస్తు
ప్రతి గ్రామంలో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోర�
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత (Justice Sujatha) ప్ర�
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. రాజస్థాన్కు చెందిన కార్మికులు బుధవారం ఉదయం వరంగల్లో ఆటోను కిరాయికి తీసుకొని చెట్లపై తేనె తీసేందుకు తొర్రూరుకు బ
వారంతా పొట్టచేతపట్టుకొని వలస వచ్చిన కూలీలు.. వారివి రోజూ తేనె సేకరించనిదే పూటగడవని బతుకులు.. ఎప్పటిలాగే బతుకువేటకు పోతున్న వారిని, అజాగ్రత్త.. మితిమీరిన వేగంతో వచ్చిన మృత్యుశకటం బలితీసుకున్నది. వరంగల్-ఖ�
మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వాంకిడి-మహారాష్ట్ర సరిహద్దుతో పాట�
Heavy rains | రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ తడిసిముద్దయింది. చెరువులు, ప్రాజెక్ట్లు నిడుకుండలా మారాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, జిల్లాలో కురు
Roads blocked | ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షం పడుతోంది. దాంతో లోయలు, కొండలతో కూడిన చార్ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా యుమునోత్రి, బద్రీనాథ్ మార్గాల్లో పరిస్థితి మరింత తీవ్రం�
Himachal Pradesh Floods: తాజా వర్షాలతో బియాస్ నది ఉప్పొంగిపోయింది. ఉగ్రరూపం దాల్చిన ఆ నది ప్రవాహ ధాటికి అన్నీ కొట్టుకుపోయాయి. కులు, మనాలీ మధ్య ఉన్న మూడవ నెంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండాపోయింది. ఆ డ
వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న రైతుల కుటుంబాల్లో ఇథనాల్ పరిశ్రమ చిచ్చు పెడుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో నిర్మించ తలపెట్టగా.. వద్దని రెండు నెలలుగా అన్నదాతలు ఆందోళనలు చేస్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి చర్చిలో ప్రార్థనలకు వెళ్లి, శనివారం తెల్లవారుజామున ఆటోలో బయల్దేరిన వారిని గుర్తుతెలియని �
ఎప్పుడో మంజూరై.. భూసేకరణ కూడా పూర్తయి పనులు మొదలైన జాతీయ రహదారి 563కు ప్రధాని మోదీ ప్రా రంభోత్సవం చేయడం సిగ్గుచేటని నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చురకలం