వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న రైతుల కుటుంబాల్లో ఇథనాల్ పరిశ్రమ చిచ్చు పెడుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో నిర్మించ తలపెట్టగా.. వద్దని రెండు నెలలుగా అన్నదాతలు ఆందోళనలు చేస్
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి చర్చిలో ప్రార్థనలకు వెళ్లి, శనివారం తెల్లవారుజామున ఆటోలో బయల్దేరిన వారిని గుర్తుతెలియని �
ఎప్పుడో మంజూరై.. భూసేకరణ కూడా పూర్తయి పనులు మొదలైన జాతీయ రహదారి 563కు ప్రధాని మోదీ ప్రా రంభోత్సవం చేయడం సిగ్గుచేటని నగర మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చురకలం
ఇస్నాపూర్ జాతీయ రహదారిపై డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెనుకనుంచి వచ్చి మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఒక కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా
Accident | కామారెడ్డి జిల్లా భిక్కనూర్ జాతీయ రహదారి 44పై ఉన్న టోల్గేట్ను అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీ కొట్టడంతో పలువురు టోల్గేట్ సిబ్బందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బీఆర్ఎస్ కారు దూసుకుపోతున్నది. సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథం 600 కార్ల కాన్వాయ్తో 65వ నంబరు జాతీయ రహదారిపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది.
కాజీపేట జూబ్లీమార్కెట్ సమీపంలోని జాతీయ రహదారిపై కల్వర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేషనల్ హైవే, ఆర్అండ్బీ, కార్పొరేషన్కు చెందిన సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో బాపూజీనగర్-కాజీపేట చ
బాసరలో పిల్లాడికి సంతోషంగా అక్షరాభ్యాసం చేయించుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. ఆలయ సంఘటనలు నెమరువేసుకుంటూ.. బాలుడి చదువుపై చర్చించుకుంటూ ఇంటిదారి పట్టారు. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురి�
అనకాపల్లి (Anakapally) జిల్లా కాశింకోట (Kasimkota) మండలం బయ్యవరం (Bayyavaram) వద్ద జాతీయ రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ అతుపుతప్పి బోల్తా పడింది (Overturned). దీంతో వ్యాన్లో ఉన్న బీరు బాటిళ్లు చెల్లాచదురుగా కిందపడిపోయాయి.
‘నిమ్జ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రధానంగా రవాణా వ్యవస్థపై దృష్టి పెట్టిన సర్కారు రహదారుల అభివృద్ధికి చర్యలు వేగవంతం చేసింది.
ముంబయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిని అందమైన నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేశామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫోర్ లేన్ రోడ్డును నిర్మించిన కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతను విస్మర
రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు క్షతగాత్రులు కాగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయి తమను నమ్ముకున్న కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు. మితిమీరిన వేగం, సూచికలు పాటించకపో�
వివిధ రాష్ర్టాల్లో రహదారులు రక్తమోడాయి. ఛత్తీస్గఢ్లో జాగ్త్రా సమీపంలో జాతీయ రహదారి-30పై బుధవారం రాత్రి ట్రక్, కారు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్-అజ్మ
నల్లగొండ జిల్లా నకిరేకల్ (Nakrekal) శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ (Warangal) వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న కారు.. నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై (National highway) అదుపుతప్పి కల్వర్టును (Culvert) ఢీకొట్టింది.
గ్రీనరీ మధ్య కనిపిస్తున్న ఈ చిత్రం ముదిగొండ నుంచి చెరువు మాధారం వెళ్లే బీటీ రోడ్డు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రహదారి పనులు చేపట్టినా వాటిని సకాలంలో పూర్తి చేస్తున్నది. గడిచిన తొమ్మిదేళ్లలో జిల్లావ్యాప్తంగా ప�