హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (65వ నంబర్) ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. హైవే అధికారులు సరైనా చర్యలు తీసుకోకపోవడంతో నిత్యం పదుల సంఖ్యలో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు అజీజ్నగర్ నుంచి మొదలు పెట్టారు. 2018 కంటే ముందు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన�
Suryapet | సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆగిఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.
తెలంగాణ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రధాన రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తు�
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేవూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న
రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రోడ్లకు మ
ఆర్సీపురం డివిజన్లో ని హెచ్పీ ప్రెటోల్ బంక్ ఎదురుగా వర్షాలు కురిస్తే చాలు జాతీయ రహదారి చిత్తడిగా మారేది. ప్రతి వర్షాకాలంలో జాతీయ రహదారిపై చెరువుని తలపించే పరిస్థితి ఉండేది.
హరితహారంలో నాటిన మొక్కలను విస్మరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య హెచ్చరించారు. వందశాతం మొక్కలు బతికేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Suryapet | సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయరహదారిపై రాంగ్రూట్లో వెళ్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
ఒక పక్క రాష్ట్రంలో పల్లెలకూ రోడ్ల సౌకర్యం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ర్టాలకూ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటే... మరోపక్క జాతీయ రహదారులు అధ్వానంగా తయారై వాహనదారులకు నిత్య నరకం చూపిస్తున్నాయి