హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన ఆర్టీసీ బస్సు దెబ్బడగూడ గేటు వద్ద కందుకూరు నుంచి కడ్తాల్ వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ను ఢీకొట్టింది.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఊదరగొట్టే ఉపన్యాసాలను గంటల తరబడి చెప్పే ఆ పార్టీ పెద్దలకు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే �
హయత్నగర్ రూరల్, మే 03 : విజయవాడ జాతీయరహదారిపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడిఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికి
కేంద్రం వడ్లు కొనాల్సిందేనని టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, రైతులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని, వడ్లు కొనే వరకు పట్టువిడవబోమని, కొనేవరకు ఆందోళనలు మరింత ఉదృతం చేస్�
ఐదేండ్ల క్రితం మంజూరైన బీదర్-నిజాంపేట్ జాతీయ రహదారికి మోక్షం లభించింది. 161బీ జాతీయ రహదారిగా ప్రతిపాదించిన ఈ రోడ్డు నిర్మాణానికి రూ.512.98 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం కేంద్ర రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ ఉత్
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి రామగుండం వయా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి రాజీవ్ రహదారిని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవేగా అప్ గ్రేడ్ చేయాలి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని కోర�
Mahabubnagar | మహబూబ్నగర్, హన్వాడ, కోస్గి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి తక్షణమే టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కోసం ఈ నెల 28న రూ. 704 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర
13 గ్రామాల ప్రజలకు మినహాయింపు ఇతర ప్రాంతాల వాహనదారులపై అదనపు భారం ఆదాయం తగ్గుతుందని టాక్సీ డ్రైవర్ల ఆవేదన వాహనదారులపై ఆదనపు భారం గుమ్మడిదల, డిసెంబర్ 21 :దుండిగల్ ఓఆర్ఆర్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వర�
Traffic Jam | హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని
హయత్నగర్ రూరల్ : ఔటర్ రింగురోడ్డుపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. సిమెంట్ లోడుతో �
అమరావతి : అనంతపురం జిల్లా ఎన్.ఎస్ గేట్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో తెలంగాణలోని వనపర్తి జిల్లాకు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. వనపర్తికి చెందిన శంకరమ్మ, ఈశ్వర స్వామి కుటుంబ సభ్యులు
హయత్నగర్ రూరల్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 10గంటల సమయంలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాల్లోకి వెలితే.. శనివారం ఉదయం ఎడతెరిపి లేకుండా ముసురు కురుస�