గుడిహత్నూర్ : మండలంలోని మన్నూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం షార్ట్సర్క్యూట్తో కారు దగ్ధమయ్యింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న కారు (స్కార్పియో) మన్నూ�
మైలార్దేవ్పల్లి : అప్పాచెరువు నిండినప్పుడల్లా వరద నీరు రోడ్డుపై పారుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. సోమవ
జైపూర్: అది సీ-130జే సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. అందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా ప్ర�
అబ్దుల్లాపూర్మెట్ : వాన వరుసగా కురుస్తుండటంతో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఆదివారం బాటసింగారం-ఇనాంగూడ వద్ద వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్మ�
Nitin Gadkari : త్వరలో టోల్ప్లాజాలు లేని హైవేలు! | త్వరలోనే అందరం టోల్ప్లాజాలు లేని హైవేలను చూస్తామని కేంద్ర రోడ్డు రవానా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. బుధవారం ఆయన ప్రీమియర్ ఇండస్ట్రీ చాంబర్�
కలెక్టర్ ఎస్. వెంకట్రావు | వారం రోజుల్లో జడ్చర్ల- మహబూబ్ నగర్ రహదారికి ఇరుపక్కల మొక్కలు నాటడం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
ఢిల్లీ ,జూన్ 7:భారతదేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో జాతీయ రహదారి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. కేవలం రెండు నెలల్లో అంటే ఏప్రిల్-మే నెలలో
బొలెరో| జిల్లాలోని నీలాయిపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బొలెరోలో
ఏడేండ్ల కాలంలో సాధించినవి 2,114 కిలోమీటర్ల ఎన్హెచ్లు జాతీయ సగటును మించిన రాష్ట్రం నిర్మాణ పనుల్లోనూ అదే జోరు కేసీఆర్ పట్టుదలతోనే సుసాధ్యం: ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే త
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుండి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి కావాల్సిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పరచాలని నాగర్ కర్�