సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం పల్లెకు పోతున్నది. హైదరాబాద్ వాసులు ఆంధ్రప్రదేశ్లోని తమ సొం తూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప�
సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. నిత్యం హైవేలపై ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్సలు అందించేలా జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు
బండరాళ్లతో వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎన్హెచ్-365పై చోటుచేసుకున్నది.
మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఆర్మూర్ అరణ్య పార్కు పనులను కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (65వ నంబర్) ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. హైవే అధికారులు సరైనా చర్యలు తీసుకోకపోవడంతో నిత్యం పదుల సంఖ్యలో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు అజీజ్నగర్ నుంచి మొదలు పెట్టారు. 2018 కంటే ముందు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన�
Suryapet | సూర్యాపేటలో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని దండగులు ఎత్తుకెళ్లారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆగిఉన్న కారును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు.
తెలంగాణ రహదారులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన ఆలయాలు, వాణిజ్య ప్రాధాన్యమున్న ప్రధాన రోడ్లకు జాతీయ రహదారులుగా గుర్తింపు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తు�
Nizamabad | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చేవూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న