మోర్తాడ్ మండల కేంద్ర శివారులో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మోర్తాడ్లో గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుత�
కల్వకుర్తి-నంద్యాల జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.1800 కోట్ల వ్యయం కానుండగా.. తొలి విడుతలో రూ.400 కోట్లతో ప్రారంభమైన పనులు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పెండిం�
కులాంతర వివాహం చేసుకున్న మూడు జంటలకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు రూ. 2.5 లక్షల బాండ్లను మండలకేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో సోమవారం పంపిణీ చేశ
పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం కొరవడుతోంది. రహదారులపై హరితహారం మొక్కలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. పల్లె ప్రకృతి వనాల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో మొక్కలు ఎండిపోయి పార్కులు కళా విహీనంగా కన్పిస్
ఇద్దరూ యువకులు.. విధి నిర్వహణలో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ ఒకరు, స్నేహితుడి జీవనాధారమైన మూగజీవాలను వెతుక్కుంటూ వెళ్లి మరొకరు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తగిలి బలయ్యారు.
మేడారం ముందస్తు మొక్కులు చెల్లించే భక్తులకు ఆదివారం ట్రాఫిక్ జామ్ కష్టాలు తలెత్తాయి. సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో �
జడ్చర్ల-కోదాడ జా తీయ రహదారిలో చారకొండ వద్ద చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చారకొండ గ్రామస్తులు గురువారం రాస్తారో కో నిర్వహించారు.
భారత్మాల రోడ్డులో కొంకల, జులేకల్ శివారులోని రైతుల భూములు పోగా వాటికి పరిహారం పెంచాలని కోరుతూ కొం కల వద్ద గురువారం రైతులు ధర్నా నిర్వహించారు. సుమారు ఐదు గంటలపాటు నిర్వహించిన ఆందోళనతో భారత్మాల రోడ్డు ప
రోడ్డు నిబంధనలు పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ కుమార్ వాహనదారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ముంబయి జాతీయరహదారిపై డెక్కన్ టోల్ప్లాజ
నేషనల్ హైవే నిర్మిస్తున్న క్రమంలో తమకు సర్వీస్ రోడ్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదాశివునిపేట గ్రామంలో భీమవరం, తుమ్మూరు, సదాశివునిపేటకు చెందిన రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎలుగుబంటి (Sloth Bear) హల్చల్ చేసింది. మంగవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు (Manakondur) మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం.. హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర�
మంచిర్యాల-చంద్రాపూర్ వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులతో పులులు, ఇతర వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. పాత జాతీయ రహదారిని ఆదివారం సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్రెడ్డితో కలిసి పరిశీలించారు.