National Highway | ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాల రాకపోకలు స్తంభించి రెండు దశాబ్దాలు దాటింది. చాలా కాలానికి అధికారులు వాహనాల రాక రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఈ మార్గంలో వాహనాలు వెళుతున్నాయి.
హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ వెళ్లే 765 డీజీ జాతీ య రహదారిపై బుధవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఎడ్లబండ్ల పందేలు నిర్వహించడం సంచలనంగా మారింది.
National highway Works | కేంద్రం మంజూరు చేసిన నిధులతో మెదక్, కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.526 కోట్లతో నిర్మిస్తున్న పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు.
బంధువుల సందడితో కోలాహలంగా ఉండాల్సిన ఆ ఇల్లు.. విషాదంతో బోసిపోయింది. తెల్లారితే తమ కూతురు పెండ్లి అని సంబురపడిన తల్లిదండ్రులను కొడుకు మరణవార్త కుంగదీసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ఉంటాడనుకున్న అన్న ఆ �
మేడ్చల్ పట్ట పగలే నడి రోడ్డుపై దారుణం జరిగింది. సొంత అన్నను తమ్ముడు, తన చిన్నాన్న కొడుకుతో కలిసి వెంటాడి వేటాడి బసిపో ఎదుట జాతీయ రహదారిపై కత్తులతో దాడి చేసి చంపారు. ప్రాణం పోయే వరకు కసి తీరా చంపారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని సాలార్తండాలో గురువారం తెల్లవారుజామునే స్థానిక మహిళలను పోలీసులు నిర్బంధంలో ఉంచి, అధికారులు జాతీయ రహదారి కోసం సర్వే చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జాతీయ రహదారి
Road Accident | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారి పై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలోని సింగరేణి బొగ్గు తరలింపునకు సంబంధించి నిర్మించిన సైలో బంకర్ను తొలగిస్తారా.. లేదంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి పంపించి వేస్తారా.. అంటూ కిష్టారంలోని అంబేద్
Tragedy | నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పాడ్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధరోల్ల అనిల్ కుమార్(14) అనే బాలుడు మృతి చెందాడు.
బైపాస్ రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని పేదలకు చెందిన ఇండ్లను పోలీసుల సాయంతో ఉన్నట్టుండి నేలమట్టం చేయడంతో బాధితుల బాధలు చెప్పుకోలేనివిగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో జడ్చర్ల-కోదాడ జ�
భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహరం ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నా రాయణపేట్ జిల్లాలోని మూడు మండలాల కు చేందిన భూ నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కే�
KTR | కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం కలిశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కలిసి జాతీయ రహదారి విస�
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సలార్తండాలో ఎన్హెచ్కు భూములివ్వమని స్థానికులు తేల్చిచెప్పారు. బుధవారం జాతీయ రహదారి (930పీ) కోసం అధికారులు పోలీసులతో వచ్చి సర్వేను ప్రారంభించగా తండావాసులు అడ్డుకున