Drinking Water | ఇవాళ పటాన్చెరు మండలం ముత్తంగిలో న్యూటౌన్ హోటల్ ముందు మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. పగిలిన పైప్లైన్ ద్వారా తాగునీరు జాతీయ రహదారిపై ప్రవహిస్తోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సర్వీ�
Road Accident |మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ మండలంలోని జాతీయ రహదారి 44 పై పంచలింగాల స్టేజీ వద్ద ఆటో ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నాగలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు.
కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లోని 400 ఎకరాల భూమిని వేలం వేసి ప్రభుత్వం డబ్బు సంపాదించాలని చూడడం చాలా దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి పేర్కొన్నారు.
Road Accident | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి .
National Highway | ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాల రాకపోకలు స్తంభించి రెండు దశాబ్దాలు దాటింది. చాలా కాలానికి అధికారులు వాహనాల రాక రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఈ మార్గంలో వాహనాలు వెళుతున్నాయి.
హైదరాబాద్ హయత్నగర్లోని జీ హైస్కూల్లో (Zee High School) ఫీజుల పెంపుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఒకేసారి 30 నుంచి 50 శాతం ఫీజులు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెంచిన ఫీజులను తగ్గిం�
ఎలాంటి అనుమతులు లేకుండా ఎల్కతుర్తి మండల కేంద్రం నుంచి మెదక్ వెళ్లే 765 డీజీ జాతీ య రహదారిపై బుధవారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఎడ్లబండ్ల పందేలు నిర్వహించడం సంచలనంగా మారింది.
National highway Works | కేంద్రం మంజూరు చేసిన నిధులతో మెదక్, కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.526 కోట్లతో నిర్మిస్తున్న పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు.
బంధువుల సందడితో కోలాహలంగా ఉండాల్సిన ఆ ఇల్లు.. విషాదంతో బోసిపోయింది. తెల్లారితే తమ కూతురు పెండ్లి అని సంబురపడిన తల్లిదండ్రులను కొడుకు మరణవార్త కుంగదీసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ఉంటాడనుకున్న అన్న ఆ �
మేడ్చల్ పట్ట పగలే నడి రోడ్డుపై దారుణం జరిగింది. సొంత అన్నను తమ్ముడు, తన చిన్నాన్న కొడుకుతో కలిసి వెంటాడి వేటాడి బసిపో ఎదుట జాతీయ రహదారిపై కత్తులతో దాడి చేసి చంపారు. ప్రాణం పోయే వరకు కసి తీరా చంపారు.