జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మానోపాడు మండలం నారాయణపురం స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
జాతీయ రహదారి 161 బీబీ నిర్మాణ పనుల కోసం అవసర మైన భూసేకరణ వివరాలు త్వరగా పూర్తిచేయలని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో గురువారం సం
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ (Thimmapur) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున షాద్నగర్ వైపు నుంచి మామిడిపండ్ల లోడ్తో వస్తున్న లారీ తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై అద�
Narayanapet | మక్తల్ మండల పరిధిలోని బొందలకుంట గ్రామ స్టేజి సమీపంలో జాతీయ రహదారి 167పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతం గురువారం ఉదయం పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ, కట్టకమ్ముల గూడెం గ్రామాల మధ్య కోదాడ శివారులో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బాబూనగర్ రామాపురం, �
Road Accident | మండలంలో ఇసుక టిప్పర్ల అతివేగం ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి. జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఘటనలో శుక్రవారం వ్యక్తి మృతి చెందాడు.
నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయడం లేదని, వర్షానికి ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో 356వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివారులో ఉన్న 63వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. డీసీఎం వ్యాన్, బైక్ను ఢీ కొట్టడంతో ఆర్మూర్పట్టణానికి చెందిన అన్నదమ్ములు అక్కడ�
Farmers protest | మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు చెన్నూరు-మంచిర్యాల జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ధర్నా చేపట్టారు.
Tribute | ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్కు మన సైన్యం ధీటైన సమాధానం చెప్పాలని టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్గౌడ్ కోరారు.
Road Accident | మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Farmers Protest | పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలంటే అధికారులు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మక్తల్ మండల రైతులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.