ఈతవనం దగ్ధమైన ఘ టన మండలంలోని బైరంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది. గీత కార్మికుల కథనం మేరకు.. భై రంపల్లి, నేరడుగం శివారులోని ఈతవనాన్ని ఎవరో ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారు. కల్లుగొబ్బలను ధ్వంసం చేస�
Student died | నారాయణపేట(Narayanapet) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కిందపడి (Tractor accident) ఓ విద్యార్థి దుర్మరణం(Student died) చెందాడు.
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రజలు సోమవారం హోలీ పండుగను సంబురంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సరదాగా గడిపారు. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పు నీతమైనదని అర్థం.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని మావల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఓ కారులో మంటలు చెలరేగాయి. ఇందులో ప్రయాణిస్తున్న తల్లీకూతురు త్రుటిలో తప్పించుకొన్నారు.
పర్యాటకులను కనువిందు చేసే కృష్ణ జింకలు రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లో కృష్ణ జింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నది.
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం నిర్వ హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ మాయాంక్ మిట్టల్ శనివారం ప్రకటనలో తెలిపారు. గత నెల 30న జరిగిన అసెంబ్ల
కళ్లబోల్లి మాటలు చెప్పే కాంగ్రె స్ నాయకుల మాయమాటలను నమ్మొద్దని బీఆర్ఎస్ అభ్యర్థి, మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని నర్�
కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, కారు గుర్తుకు ఓటు వేసి అన్నివర్గాల వారికి మంచి చేస్తున్న సీఎం కేసీఆర్ను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందామని దేవరదక్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి క
పదేండ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పాంహౌస్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశం