దామరగిద్ద: ప్రభుత్వం ప్రతి వ్యక్తిపై శ్రద్ధ వహిస్తుందని ఎమ్యెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. మండంలోని మొగల్ మడ్క గ్రామంలో పాఠశాల అదనపు గదులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి వ్యక�
నారాయణపేట టౌన్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోషియేషన్ (టీటా) ద్వారా అందిస్తున్న కోడింగ్ సబ్జెక్టులో శిక్ష ణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరిచందన అన్నారు. మంగళవారం పట
నారాయణపేట టౌన్: గ్రామాలలో ఆరు బయట చెత్త వేయకుండా ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని, వాటి ద్వారా కంపోస్ట్ను తయారు చేసి విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని కలెక్టర్ హరి చ
నారాయణపేట టౌన్, ఆగస్టు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే పథకాలను ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారపరంగా, ఆర్థికంగా రాణించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మంగళవారం పట్టణంలోని శీ�
ఏపీతో కొట్లాటే కృష్ణా జలాల కోసం దేవునితోనైనా తలపడుతాం పాలమూరు-రంగారెడ్డిని శరవేగంగా పూర్తిచేస్తాం రాష్ట్రంలో ఉన్నన్ని పథకాలు ఎక్కడైనా ఉన్నాయా? దేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రం తెలంగాణ రాజన్న సి�