ఈ విద్యాసంవత్సరం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలో 40 సీట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ (కో-ఎడ్యుకేషన్) కాలేజీని ప్రారంభించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రి వర్సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపింద�
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నారాయణపేట జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్
చెత్తే కదా అని తీసి పడేయకండి.. ఇప్పుడు సిరులు కురిపించే సంపదగా మారింది. తడి, పొడి చెత్తతో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తున్నారు. పర్యావరణ హితమే ధ్యేయంగా నారాయణపేట డంపింగ్ యార్డులో రూ.కోటితో యూనిట్ ఏర్పా
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. కొంత మందికి చేతి నిండా పని. సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఎప్పుడెప్పుడు బెట్టింగ్ వేద్దామని ఆత్రుతతో ఎదురూచూస్తుంటారు.
అంతసేపు తోటి మిత్రులతో కలిసి సరదాగా గడిపిన చిన్నారుల జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నది. మేకలు కాసేందుకు వెళ్తున్న సురేఖ(28)తో కలిసి ఆమె కొడుకు విజయ్ (8), అక్క కూతుళ్లు లఖిత(7), మమతతోపాటు ఇంటి సమీపంలోని వెంకట�
డైనింగ్ టేబుల్ భోజన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. మార్కెట్లలో విక్రయించే కూరగాయలు, మాంసం,
Minister KTR | ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా వెళ్లనున్నారు.
నారాయణపేట ని యోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి రూ.75.75 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి తెలి�
నారాయణపేట : రేషన్ బియ్యం లారీ ప్రమాదవశాత్తు చెరువులో పడిన ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని రాకొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాకొండ నుంచి పూసలపాడు గ్రామానికి ర�
నారాయణపేట : నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అన్నారు. గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రానికి ఎగువ వైపు ఉన్న కర్ణా�
నారాయణపేట : వారి చిరకాల స్వప్నం సాకారమైంది. ఎట్టకేలకు జిల్లాలోని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూరైంది. ఎన్నో ఏండ్ల నుంచి మక్తల్ ప్రాంత ప్రజలు కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే ఈ విషయంలో స్థానిక ఎ�
నారాయణపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మక్తల్ మున్సిపాల�
నారాయణపేట జిల్లా మక్తల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పాదాలను బుధవారం సూర్యకిరణాలు తాకాయి. ఉదయం 6:45 గంటల ప్రాంతంలో గర్భగుడిలోని స్వామివారి పాదాలపై కిరణాలు పడ్డాయి. ఈ కిరణాలు కార్తీక మాసానికి �
దామరగిద్ద: ప్రభుత్వం ప్రతి వ్యక్తిపై శ్రద్ధ వహిస్తుందని ఎమ్యెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి అన్నారు. మండంలోని మొగల్ మడ్క గ్రామంలో పాఠశాల అదనపు గదులను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రతి వ్యక�