గద్వాల పట్టణంలో మొసలి (Crocodile) కలకలం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని హమాలీ కాలనీలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి మొసలి వచ్చింది. దానిని చూసి శునకాలు పెద్దపెట్టున మొరుగుతూ అనుసరిడంతో.. మేల్కొన్న స్థానికుల�
Narayanapet | మరికల్ మండల కేంద్రంలోని సరస్వతి కాలనీలో ఇటీవల నూతనంగా నిర్మించిన సరస్వతి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి సూచించారు.
Narayanapet | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని అమీన్పూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో వరండాలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, సామాన్య ప్రజానికం పట్ల నియంతృత్వ పాలనను కొనసాగిస్తుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం, మండల కార్యదర్శి చెన్నప్ప అన్నారు.
స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) జయంతి వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహఙంచారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని మగ్ధంపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు (Annual Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టు
Kodangal Lift | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూసేకరణకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులో భూమి కోల్పోయే రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారికి చ�
నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద