మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, సామాన్య ప్రజానికం పట్ల నియంతృత్వ పాలనను కొనసాగిస్తుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి సలీం, మండల కార్యదర్శి చెన్నప్ప అన్నారు.
స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) జయంతి వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహఙంచారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని మగ్ధంపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు (Annual Day Celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టు
Kodangal Lift | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూసేకరణకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులో భూమి కోల్పోయే రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారికి చ�
నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద
Rajender Reddy | నారాయణపేట నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేసిన నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డికి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని బిఆర్ఎస్ నాయకులు కోరార
నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు.
Harish Rao | మధ్యాహ్న భోజనం పథకం అమలులో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో విద్�
Accident | నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్పోస్టు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. స్కూటీని ఢీకొట్టింది.