షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో మెరిసిన సురభి 50మీ రైఫిల్ ప్రోన్ విభాగంలో రజత పతకం ఆర్థిక సాయమందిస్తే సత్తాచాటుతానంటున్న హైదరాబాదీ నమస్తే తెలంగాణ క్రీడావిభాగం అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ క్రీడా తారల�
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి డీ దామోదర్రావును రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భ
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీషోకు స్పందన ప్రారంభించిన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు,జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహానగరం దిశగా పాలమూరు అడుగులు వేస్తు�
ఇ-‘నమస్తే తెలంగాణ’ఆధ్వర్యంలో ఏర్పాటు స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులన్నీ ఒకే వేదికపైకి మహబూబ్నగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ పట్టణంలో తొలిసారి స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటైంది. రైల్వే స�
ప్రణాళిక, పట్టుదలతో శ్రమి స్తే సర్కారీ కొలువు సాధించడం సులువేనని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత మన మీదే ఉంటుందన్నారు. లక్ష్యాన్ని �
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ నిపుణ
Cyber Crime.. Be careful బాధితుల కోసం 155260 హెల్ప్లైన్ cybercrime.gov.inలోనూ ఫిర్యాదు ఏ సైబర్ మోసం ఎలా చేస్తారు? దాన్నుంచి మనం బయటపడేదెలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సైబర్ నేరాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం నాగోజు సత్యనారా�
ఫోకస్డ్గా చదివితే విజయం మీదే ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్త�
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ సర్కారు విడుదల చేసిన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే
ఉద్యోగార్థులకోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో కరీంనగర్లో ఉచిత అవగాహన సదస్సు
అభివృద్ధిపరంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరుగులు తీస్తున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నా రు. రియల్ఎస్టేట్ రంగం సైతం ఊపందుకున్నదని చెప్పారు.
విద్యార్థులు నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యను కష్టపడి పూర్తి చేస్తే... నలభై ఏండ్ల పాటు స్థిరపడే అవకాశం లభిస్తుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డా.జే.శ్రీనివాసరావు అన్నారు. కుటుంబంలో ఒక్క�
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ-నిపుణ, తెలంగాణ టుడే, 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్-1, 2 పరీక్షలపై మెగా సెమినార్ నిర్వహించనున్నారు. బాగ్లింగంపల్ల�
హైదరాబాద్ : నమస్తే తెలంగాణ, ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలకు విశేష స్పందన లభించింది. ప్రథమ బహుమతికి స్ఫూర్తి కందివనం రాసిన డిమ్కీ కథ ఎంపికైంది. ద్వితీయ బహుమతికి చంద�
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఐసీఎంబీ స్కూల్ ఆఫ్ బిజినెన్ ఎక్స్లెన్స్ ఆర్థికశాఖ విభాగం హెడ్ ప్రొఫెసర్ పీ సాయిరాణి, ప్రొఫెసర్ సయ్యద్ అజహ�