మహిళకు ప్రసవం పునర్జన్మతో సమానం. అందుకే బిడ్డ కడుపులో పడగానే ఆడపిల్లలను అత్తింటి నుంచి పుట్టింటికి పంపి, వారికి ఎలాంటి పని చెప్పకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి మూడోస్థానమేనని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పేర్కొన్నారు. రెండోస్థానాన్ని దక్కించుకోవడానికే బీజేపీ విశ్వప్రయత్నం చేస్తున్నదని, అయినా ఫలితం ఉండదన్నారు.
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న నిమ్స్ వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు.
వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న దాశరథి స్వప్నాన్ని నిజం చేస్తున్న కేసీఆర్ తెలంగాణ రైతుదని చూపారు:ప్రముఖ రచయిత్రి సుజాతారెడ్డి ప్రశంసలు అట్టహాసంగా ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ.. తన రచనలతో తెలంగాణ అస్తిత్వపు భావాజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే ‘న�
‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో వైభవంగా నిర్వహించారు. ‘కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పుర�
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఉర్దూ భాషను విధ్వంసం చేశారని, నేడు ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉర్దూ వికాసం దిశగా అడుగులు వేస్తున్నదని ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ �