అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేసి రోగులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న నిమ్స్ వైద్య బృందాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు.
వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న దాశరథి స్వప్నాన్ని నిజం చేస్తున్న కేసీఆర్ తెలంగాణ రైతుదని చూపారు:ప్రముఖ రచయిత్రి సుజాతారెడ్డి ప్రశంసలు అట్టహాసంగా ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ.. తన రచనలతో తెలంగాణ అస్తిత్వపు భావాజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే ‘న�
‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో వైభవంగా నిర్వహించారు. ‘కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పుర�
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఉర్దూ భాషను విధ్వంసం చేశారని, నేడు ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉర్దూ వికాసం దిశగా అడుగులు వేస్తున్నదని ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఖాజా ముజీబుద్దీన్ �
షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో మెరిసిన సురభి 50మీ రైఫిల్ ప్రోన్ విభాగంలో రజత పతకం ఆర్థిక సాయమందిస్తే సత్తాచాటుతానంటున్న హైదరాబాదీ నమస్తే తెలంగాణ క్రీడావిభాగం అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ క్రీడా తారల�
నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి డీ దామోదర్రావును రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భ
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ప్రాపర్టీషోకు స్పందన ప్రారంభించిన కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు,జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి మహానగరం దిశగా పాలమూరు అడుగులు వేస్తు�
ఇ-‘నమస్తే తెలంగాణ’ఆధ్వర్యంలో ఏర్పాటు స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులన్నీ ఒకే వేదికపైకి మహబూబ్నగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ పట్టణంలో తొలిసారి స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటైంది. రైల్వే స�
ప్రణాళిక, పట్టుదలతో శ్రమి స్తే సర్కారీ కొలువు సాధించడం సులువేనని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మల్లవరపు బాలలత పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే బాధ్యత మన మీదే ఉంటుందన్నారు. లక్ష్యాన్ని �