అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు మరో పేరుగా నిలిచిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో లక్షల్లో జీతాలు పొందుతూ అత్యున్నత స్థాయిలో ఉన్నారు.
సమాచార, సాంకేతిక నైపుణ్యాలు ఉంటే సరిపోదని, సరైన అవగాహనతోనే విదేశీ విద్య సాధ్యమవుతుందని వై యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగం భారీగా పుంజుకున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో టీ న్యూస్ మీడియా పార్ట్నర్గా నల్లగొండ నాగార్జున కళాశాల (ఎన్జీ)లో ఏర్పాటుచేసిన ఆటోషోకు తొలిరోజు విశేష స్పందన వచ్చింది.
మస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పదిరోజులపాటు ఘనంగా జరిగిన దసరా షాపింగ్ బొనాంజాలో సుమారు 5.97 లక్షల విలువైన నిసాన్ మాగ్నెట్ కారును మైలార్దేవ్లపల్లికి చెందిన 13 ఏండ్ల వర్షిత (కావ్య) గెలుచుకున్నది.
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం కష్టమేమీ కాదని వై యాక్సిస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ అన్నారు.
‘నమస్తే తెలంగాణ’ సౌజన్యంతో సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటు చేసిన లైబ్రరీని సోమవారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్స్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ షోను ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స�
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం రెండోరోజు దిగ్విజయంగా ముగిసింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టూ డే’ సంయుక్తంగా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ వేదికగా నిర్వహ
హైదరాబాద్ బిట్స్ పిలానిలో టెక్నికల్ ఫెస్ట్ ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వ్యవహరించాయి.