బెల్జియంలో అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా గుర్తింపు పొందిన ఫ్లాండర్స్ రీజియన్తో హైదరాబాద్కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయని ఫ్లాండర్స్ రీజియన్ సౌత్ ఇండియా ఇంచార్జి జయంత్ నడిగార్ తె�
నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపె
కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విక్రయాలను ప్రోత్సహిస్తున్నది. అయితే ఈవీ వాహనాల్లో బ్యాటరీల నాణ్యత దెబ్బతిని కొన్ని వాహనాలు
ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంటర్ తర్వాత ఏం చదవాలి? ఎలాంటి కోర్సులు చేయాలి? ఏ కాలేజీని ఎంచుకోవాలి? ఇలా అనేక అంశాలపై చాలా మంది విద్యార్థులకు స్పష్టత ఉండదు. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ సరైన అవగాహన ఉండదు.
తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శమవుతున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనేది ప్రతి ఒక్కరి కల అని, అలాంటి వారికి వై యాక్సిస్ అండగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు.