ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతున్నది. వర్షాకాలంలో అవడం, పారిశుధ్య నిర్వహణ లోపించడంతో కేసులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి.
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కలెక్టరేట్లోని కార్యాలయాలన్నీ కొత్త భవనంలోకి వచ్చి ఏడాది అవుతున్నా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఫైళ్లు,
Komatireddy Venkat Reddy | నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశిం�
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) క్రమంగా నిండుతున్నది. దీంతో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ
Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2.82లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖలను గాలి కొదిలేసింది. సంక్షేమ శాఖ పరిధిలో ఉండే వసతి గృహాలను పట్టించుకోవడమే మానేసింది. ఫలితంగా జిల్లాలో హాస్టళ్లు మూతబడుతున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
అనేక వనరులతోపాటు హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభు�
నల్లగొండ పట్టణంలోని పలు దుకాణాల్లో బుధవారం కాపీ రైట్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యతా లేని విద్యుత్ వైర్లు అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు, వన�
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్ట్లు, ఇనిస్టిట్యూషన్లపై ఆశలు పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి. పోచంపల్లికి ఐఐహెచ్టీ, మునుగోడు ఫ్లోరైడ్ రీసెర�
యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా..? వచ్చే కౌన్సెలింగ్లో జాబితాలో మన కాలేజీ ఉంటుందా..? అనేది స్పష్టత రావడంలేదు. ఈ ఏడాది కాలేజీ ప్రారంభంపై సందిగ్ధత నెలక�
ర్షాభావ పరిస్థితులకు తోడు అప్పుల భారం పెరగడంతో మనస్తాపం చెంది ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నల్లగొండ, జనగామ జిల్లా ల్లో చోటుచేసుకున్నాయి.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని శ్రీజయ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ ప్రైవేట్ పరిశ్రమలో బుధవారం ఉదయం 11.45 నిమిషాలకు డై మిథైల్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కావడంతో పరిశ్రమలోని పలువురు కార్మికులు �