ఈ నెల 28 నుంచి 30 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో టీఎస్ యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీవినీ ఎరుగనీ రీతిలో కేసీఆర్ పదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తలేదా? సంక్షేమ పథకాలు నీ దృష్టిలో పడతలేదా?
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిశోధన అంశాల్లో ముందుకు సాగుతున్నది. ఐసీఎస్ఎస్ఆర్ సౌజన్యంతోఈ నెల 12న ప్రారంభించిన రీసెర్చ్ మెథాడాలజీ కోర్సు శిక్షణ శనివారం ముగిసింది.
నల్లగొండ జిల్లా దేవరకొండలో (Devarakonda) రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున దేవరకొండ శివార్లలోని పెద్ద దర్గా వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి స్వీట్ షాప్లోకి దూసుకెళ్లింది.
కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయమని, క్వశ్చన్ అవర్లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్�
విద్యాశాఖలో పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమగ్ర శిక్షలో వివిధ హోదాల్లో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు బుధవారానికి 9వ రోజుకు �
రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మించిన యాదాద్రి విద్యుత్ కేంద్రంతోపాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం
నాలుగో విడుత రుణమాఫీతో వంద శాతం రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించగా, నేటికీ మాఫీకి నోచని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంకా లక్ష మందికిపైనే రుణమాఫీ కావాల్సి
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో హడావిడిగా కూలీలతో పనిచేయించుకుర్రు.. పైసలు ఎగ్గొట్టిర్రు..ఆయా గ్రామ పంచాయతీల్లో డబ్బులు జమ అయినా ఇవ్వకుండా అధికారులు కూలీల కడుపు కొడుతున్న సంఘటనలు లేకపోలేదు. పైగా డబ్బుల�
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గుర్తులను నెమరువేసుకునేలా, నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా... యువతను భాగస్వామ్యం చేస్తూ ఈ నెల 29వ తేదీన దీక్షా దివస్ను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. కేసీఆర్ స
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన లొట్లపల్లి సావిత్రమ్మ అనే 75 ఏండ్ల వృద్ధురాలు తన భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేశారని ఆరోపించింది.