నల్లగొండ జిల్లాలో క్షేత్రస్థాయి పాలన వ్యవహారాల్లో కీలకమైన గ్రామ, మండల పరిషత్ విభాగం అధికారులు బుధవారం నుంచి సామూహికంగా సెలవుల్లోకి వెళ్లారు. 9 నెలలుగా నిధులు రాకున్నా.. సొంత ఖర్చులతో విధులు నిర్వర్తిస్
ఈ వానకాలం సీజన్ నుంచి సన్నాలు సాగు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ధాన్యం విక్రయించిన అన్నదాతలకు క్వింటాకు రూ.500బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయిలో సన్నాలు స
నీలి విప్లవంలో భాగంగా ఏడేండ్ల పాటు కేసీఆర్ సర్కారు వంద శాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేప పిల్లల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం సగానికి తగ్గించింది. నల్లగొండ జిల్లాకు సంబంధించి 2016-17 నుంచి 2022-23 వరకు ఏటా 6 కోట్ల చ�
నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడికి సోమవారం ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతుండగా, ప్రశాంత వాతవరణంలో శోభాయాత్రలు సాగేందుకు పోలీస్ యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.
కోదాడ నియోజకవర్గం మూడు నెలల నుంచి వైరల్ ఫీవర్స్తో విలవిల్లాడుతున్నది. డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి జ్వరాలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరో, ఇద్దరు జ్వర పీడితులు ఉంటున్నారు.
హుజూర్నగర్లో ఈ నెల 15, 16, 19 తేదీల్లో నిర్వహించే ముత్యాలమ్మ జాతరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. యేటా శ్రావణ మాసంలో మూడ్రోజులపాటు ఘనంగా నిర్వహించే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రత్యేక
ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సంఘం (మదర్ డెయిరీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. అధికారంలో ఉండటంతో ఎలాగైనా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నది.
నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
గాలి నాణ్యత మెరుగుదలలో తెలంగాణలోని నల్గొండ సత్తా చాటింది. జైపూర్లో ‘స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం’పై జరిగిన జాతీయ వర్క్ షాప్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2024కు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ జ
అర్ధ శతాబ్ద సాహితీ కృషీవలుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్య అని, నేటి సమాజానికి ఆయన స్ఫూర్తిదాయకుడు అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ కీర్తించారు.
రాష్ట్రంలోని (Telangana) పలు జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. హైదరాబాద్తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం నుంచి వాన కురుస్తున్నద�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒకనాటి కరువు ప్రాంతం తిరుమలగిరి.. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో జవసత్వాలు నింపుకొని సస్యశ్యామలైంది. నీటి చెమ్మ లేనిచోట పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు అన్నదాత ఇంట సిరుల పం�
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల నుంచి పెసర్లు పెద్దఎత్తున వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి పెసర్ల రాక ప్రారంభం కాగా 1,788 క్వింటాళ్లు వచ్చాయి. ప్రారంభంలో క్వింటాకు రూ. 8,029 ధర రాగా గురువారం రికార్డు స్థాయిల
నల్లగొండను ఎడ్యుకేషన్ హబ్గా మర్చడమే తన లక్ష్యమని రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్లో కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ఆధ్వర్యంలో రూ.3క